Ys Jagan : మనం ఓడిపోవడానికి కారణం అదే... వైఎస్ జగన్.. వీడియో !
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలు ఇవే అని పలు వాటిని ప్రస్తావించారు జగన్. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఒక సంవత్సరం పూర్తయ్యింది. అయితే ఈ క్రమంలోనే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని జగన్ ఆరోపించారు. ఈ తక్కువ సమయంలోనే ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వానికి ఎదురుకాలేదని విమర్శిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకు మంచి చేయాల్సిన బదులు, దారి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని, ‘రెడ్ బుక్’ పాలన పేరుతో రాజకీయ విభజన, ప్రతీకారాలు, అణచివేత రాజ్యం కొనసాగుతోందని తెలిపారు.
Ys Jagan : మనం ఓడిపోవడానికి కారణం అదే… వైఎస్ జగన్.. వీడియో !
ఎన్నికల ముందు చంద్రబాబు ఇంటింటికీ నాయకులను పంపి, ఓటర్లకు హామీలతో కూడిన బాండ్లు ఇచ్చి ప్రజలను నమ్మించారు. తాను అధికారంలోకి వచ్చాక తాను చేసిన బాండ్లలో పేర్కొన్న ప్రతి పథకాన్ని అమలు చేస్తానని ప్రమాణం చేశారు. అయితే ఏడాది పూర్తైనా ఈ హామీలలో ఒక్కదాన్ని కూడా అమలు చేయకపోవడం ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందని జగన్ ఆరోపించారు. తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలను బాండ్లలో చూపించి ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, వసతి దీవెన, చెయూత, నేతన్న నేస్తం వంటి పథకాలపై వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ రంగం పూర్తిగా తిరోగమనంలోకి వెళ్లిందని, పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, ఉచిత బీమా, ఇన్పుట్ సబ్సిడీలు కూడా ఇవ్వడంలేదని అన్నారు. ప్రజలు ఇప్పుడు తమకు ఇవ్వాల్సిన హామీలను గుర్తు చేస్తూ చంద్రబాబును ప్రశ్నించాలని, బాధ్యత వహించేలా ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.