Kalyana Masthu Scheme : పిల్లల చదువును ప్రోత్సహించడం కోసం, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయడం కోసం, పేదింటి తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లిని గౌరవప్రదంగా జరిపేందుకు జగనన్న ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలను అమలు చేస్తోంది. ఈ రెండు పథకాల కోసం ఏపీ ప్రభుత్వం కొన్ని వందల కోట్లను ఖర్చు పెడుతోంది. ఇప్పటికే పిల్లల కోసం చాలా పథకాలు ఉన్నా.. ప్రత్యేకంగా వాళ్ల చదువును ప్రోత్సహించడం కోసం, వారి తల్లిదండ్రులకు సాయంగా ఉండటం కోసం జగనన్న ఈ గొప్ప పథకాలను తీసుకొచ్చారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైస్సాఆర్ షాదీ తోఫా.. ఈ రెండు స్కీమ్స్ పేద తల్లిదండ్రులు వారి పిల్లల పెళ్లిని గౌరవప్రదంగా జరిపించేందుకు జగనన్న అందించే చేయూత అని చెప్పుకోవచ్చు.
జులై నుంచి అక్టోబర్ 2023 వరకు అంటే 4 నెలల మధ్య వివాహం చేసుకున్న అర్హులైన వారికి ఆర్థిక సాయం అందించారు. 4 నెలల్లో 10,511 మంది వివాహం చేసుకోగా వాళ్లకు రూ.81.64 కోట్ల సాయం అందించింది ప్రభుత్వం. అయితే.. చదువును ప్రోత్సహించడం కోసం వధూవరులు ఇద్దరూ కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. వధువు, వరుడు ఇద్దరూ కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధిస్తే చాలు.. వాళ్లకు ప్రభుత్వం కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ సాయాన్ని ఇవాళ వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి వధువు తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ స్కీమ్ ను ఫిబ్రవరి 2023లో ఏపీ ప్రభుత్వం ప్రారంభించగా.. మొదటి విడత కింద ఫిబ్రవరి 10న 4536 మంది లబ్ధిదారులకు 38.28 కోట్ల సాయం అందించింది.
ఈ సాయాన్ని ఇవాళ వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి వధువు తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ స్కీమ్ ను ఫిబ్రవరి 2023లో ఏపీ ప్రభుత్వం ప్రారంభించగా.. మొదటి విడత కింద ఫిబ్రవరి 10న 4536 మంది లబ్ధిదారులకు 38.28 కోట్ల సాయం అందించింది. రెండో విడత కింద మే 5న 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్లను అందించింది. మూడో విడత కింద ఆగస్టు 9న 18,883 మంది రూ.141.60 కోట్ల సాయం అందించారు. నాలుగో విడత కింద నవంబర్ 23న 10,511 మంది లబ్ధిదారులకు 81.64 కోట్ల సాయం కాగా మొత్తం లబ్ధిదారులు 46,062 కాగా మొత్తం అందిన సాయం 348.84 కోట్లు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.