Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :10 June 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర.. 

  •  Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!

Today Gold Rate : గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు ఇప్పుడిప్పుడే కొంత తగ్గుతూ వస్తుంది. దీంతో బంగారం కొనాలనుకునే వారికి మంచి సమయం అని చెప్పాలి. మూడు రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతుండటంతో, కొనుగోలుదారుల్లో మరోసారి ఆసక్తి నెలకొంటోంది.

Today Gold Rate బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్ ఈరోజు ఎంత తగ్గిందంటే

Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!

Today Gold Rate : గుడ్ న్యూస్.. వరుసగా మూడోరోజు తగ్గిన పసిడి

నేటి ధరల వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,690 నుంచి రూ.97,580కు తగ్గింది. గ్రాము బంగారం ధర ప్రస్తుతం రూ.9758గా ఉంది. ఇదే గత వారం రూ.9884కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,550 నుంచి రూ.89,450కి తగ్గింది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర రూ.73,270 నుంచి రూ.73,190కి పడిపోయింది. ఇక వెండి విషయానికి వస్తే… దేశవ్యాప్తంగా కిలో వెండి ధర రూ.1,08,100 కాగా, హైదరాబాద్‌లో రూ.1,17,900 వద్ద కొనసాగుతోంది.

బంగారం ధరలు అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య పరిస్థితులపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ప్రస్తుతం అమెరికా-చైనా వాణిజ్య చర్చలు సానుకూలంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల గోల్డ్‌పై డిమాండ్ తగ్గే అవకాశముంది. అదనంగా, అమెరికాలో బలమైన జాబ్ డేటా వలన డాలర్ బలపడటంతో ఇతర కరెన్సీలతో బంగారం కొనే వారికి ఇది ఖరీదుగా మారుతుంది. ఫలితంగా గోల్డ్ డిమాండ్ మరింత తగ్గి, ధరలు ఇంకాస్త దిగిరావచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది