Brahmam Gari Kalagnanam : 2023లో జరగబోయేది ముందే చెప్పిన బ్రహ్మంగారు .. పూర్తిగా చదివితే ఆశ్చర్యపోతారు .. వీడియో

Brahmam Gari Kalagnanam : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన అపారమైన మేధస్సుతో భవిష్యత్తులో జరగబోయేది ముందే కాలజ్ఞానంలో రాశారు. ఇప్పటికి ఎక్కడైనా వింత జరిగిన అది బ్రహ్మంగారి చెప్పినట్లే జరిగింది అనుకుంటూ ఉంటాం. ఆయన కాలజ్ఞానంలో కోరంగిని మహమ్మారి వలన కోట్లాది జనం చనిపోతారని చెప్పారు ఆ విధంగానే కరోనా వైరస్ వచ్చాక చాలామంది తమ ప్రాణాలను కోల్పోయారు. దీంతో బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగింది అని అంతా అనుకున్నారు అయితే 2023 లో ఏం జరగబోతుందో బ్రహ్మంగారు ముందే చెప్పారు. కరోనా తర్వాత ఒమిక్రాన్ వైరస్ వస్తుందని తెలిపారు.

2023 Brahmam Gari Kalagnanam

అలాగే అక్రమ సంబంధాలు వలన మందులేని వ్యాధితో ఎంతోమంది చనిపోతారని చెప్పారు. ఆ విధంగానే హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధికి ఇప్పటికి మందు లేదు. అలాగే కృష్ణా నది కనకదుర్గమ్మ ముక్కుపుడకను తాకుతుందని చెప్పారు. కృష్ణా నది ఉప్పొంగితే నాగార్జున డ్యాం బీటలు వారి కనకదుర్గమ్మ ముక్కుపుడక తాకుతుంది. అలాగే ఓ అమ్మ రాజ్యాన్ని 16 సంవత్సరాలు రక్షిస్తుంది అని అన్నారు. ఆ విధంగానే ఇందిరాదేవి మన దేశాన్ని 16 సంవత్సరాలు పరిపాలించారు. ఒక మొసలి భ్రమరాంబ గుడిలో చేరి ఎనిమిది రోజులు అక్కడ ఉండి మేకపోతుల అరిసి మాయమవుతుంది అని అన్నారు.

2032 నాటికి యుద్ధాలు జరిగి అల్లకల్లోలం జరుగుతుందని చెప్పారు. ఆరేళ్ల పాప గర్భవతి అవుతుందని, ఇక ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడానీ, స్త్రీలు మానం అమ్ముకుంటారని తెలిపారు. శ్రీశైలం మల్లన్న స్వామి భక్తులతో మాట్లాడుతారని, దొంగ స్వాములు పుట్టుకొస్తారని కాలజ్ఞానంలో తెలిపారు. ఇవన్నీ ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు. ప్రస్తుతం చిన్న పిల్లలు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అయితే 2023లో కరోనా పోతుంది అనుకుంటాం కానీ అది వదిలిపెట్టదని మళ్లీ వచ్చి ఎంతోమంది ప్రాణాలను తీస్తుందని చెప్పారు.

2028 నాటికి ఇండియా ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా మారుతుందని చెప్పారు. వావి వరసలు మర్చిపోతారని తెలిపారు. ప్రస్తుతం అలాగే జరుగుతుంది. ఇక అందరికీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే 2024 ఎన్నికలలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడని, ఆ తర్వాత సీఎం అవుతాడని చెప్పారు. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో పవన్ కళ్యాణ్ గురించి ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ వైరల్ అవుతుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాజుల పాలన నశించేనయ పాలించుటకు పవనుడు వచ్చేనయా అని రాసి ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ రాజ్యాన్ని ఏలుస్తాడని భావిస్తున్నారు.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

3 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

4 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

5 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

7 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

8 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

9 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

10 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

11 hours ago