Brahmam Gari Kalagnanam : 2023లో జరగబోయేది ముందే చెప్పిన బ్రహ్మంగారు .. పూర్తిగా చదివితే ఆశ్చర్యపోతారు .. వీడియో

Brahmam Gari Kalagnanam : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన అపారమైన మేధస్సుతో భవిష్యత్తులో జరగబోయేది ముందే కాలజ్ఞానంలో రాశారు. ఇప్పటికి ఎక్కడైనా వింత జరిగిన అది బ్రహ్మంగారి చెప్పినట్లే జరిగింది అనుకుంటూ ఉంటాం. ఆయన కాలజ్ఞానంలో కోరంగిని మహమ్మారి వలన కోట్లాది జనం చనిపోతారని చెప్పారు ఆ విధంగానే కరోనా వైరస్ వచ్చాక చాలామంది తమ ప్రాణాలను కోల్పోయారు. దీంతో బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగింది అని అంతా అనుకున్నారు అయితే 2023 లో ఏం జరగబోతుందో బ్రహ్మంగారు ముందే చెప్పారు. కరోనా తర్వాత ఒమిక్రాన్ వైరస్ వస్తుందని తెలిపారు.

2023 Brahmam Gari Kalagnanam

అలాగే అక్రమ సంబంధాలు వలన మందులేని వ్యాధితో ఎంతోమంది చనిపోతారని చెప్పారు. ఆ విధంగానే హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధికి ఇప్పటికి మందు లేదు. అలాగే కృష్ణా నది కనకదుర్గమ్మ ముక్కుపుడకను తాకుతుందని చెప్పారు. కృష్ణా నది ఉప్పొంగితే నాగార్జున డ్యాం బీటలు వారి కనకదుర్గమ్మ ముక్కుపుడక తాకుతుంది. అలాగే ఓ అమ్మ రాజ్యాన్ని 16 సంవత్సరాలు రక్షిస్తుంది అని అన్నారు. ఆ విధంగానే ఇందిరాదేవి మన దేశాన్ని 16 సంవత్సరాలు పరిపాలించారు. ఒక మొసలి భ్రమరాంబ గుడిలో చేరి ఎనిమిది రోజులు అక్కడ ఉండి మేకపోతుల అరిసి మాయమవుతుంది అని అన్నారు.

2032 నాటికి యుద్ధాలు జరిగి అల్లకల్లోలం జరుగుతుందని చెప్పారు. ఆరేళ్ల పాప గర్భవతి అవుతుందని, ఇక ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడానీ, స్త్రీలు మానం అమ్ముకుంటారని తెలిపారు. శ్రీశైలం మల్లన్న స్వామి భక్తులతో మాట్లాడుతారని, దొంగ స్వాములు పుట్టుకొస్తారని కాలజ్ఞానంలో తెలిపారు. ఇవన్నీ ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు. ప్రస్తుతం చిన్న పిల్లలు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అయితే 2023లో కరోనా పోతుంది అనుకుంటాం కానీ అది వదిలిపెట్టదని మళ్లీ వచ్చి ఎంతోమంది ప్రాణాలను తీస్తుందని చెప్పారు.

2028 నాటికి ఇండియా ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా మారుతుందని చెప్పారు. వావి వరసలు మర్చిపోతారని తెలిపారు. ప్రస్తుతం అలాగే జరుగుతుంది. ఇక అందరికీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే 2024 ఎన్నికలలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడని, ఆ తర్వాత సీఎం అవుతాడని చెప్పారు. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో పవన్ కళ్యాణ్ గురించి ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ వైరల్ అవుతుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాజుల పాలన నశించేనయ పాలించుటకు పవనుడు వచ్చేనయా అని రాసి ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ రాజ్యాన్ని ఏలుస్తాడని భావిస్తున్నారు.

Share

Recent Posts

Chandrababu : బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం పై సీఎం చంద్రబాబు ఆగ్రహం..!

Chandrababu  : తెలుగుదేశం పార్టీ మహానాడులో నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏకగ్రీవంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ…

11 minutes ago

Amazing Health Benefits : ఇది పువ్వు కాదండోయ్… ఆరోగ్యానికి దివ్య ఔషధ చెన్నంగి… సీజనల్ వ్యాధులు దెబ్బకు పరార్…?

Amazing Health Benefits : ప్రస్తుతం ఎండలు మండాల్సిన సమయంలో, kasivinda plant వర్షాలు పడుతున్నాయి. ఎండాకాలం వర్షాకాలంలా ఉంది.…

1 hour ago

ISRO-ICRB Recruitment : ఇంజినీరింగ్ గ్రాడ్యూయేట్ల‌కు శుభ‌వార్త‌.. ఇస్త్రోలో సైంటిస్ట్/ఇంజినీర్ రిక్రూట్‌మెంట్‌కు ద‌ర‌ఖాస్తులు

ISRO-ICRB Recruitment : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్- ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ISRO-ICRB) సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల కోసం…

2 hours ago

Jeera Water : మీ ఆరోగ్యాన్ని కాపాడే దివ్య ఔషధం మీ ఇంట్లోనే ఉంది… ఏమిటో తెలుసా… ఆ వ్యాధులకు చెక్…?

Jeera Water : మన వంటింట్లోనే నిక్షిప్తమై ఉన్నానా వస్తువులతోనే మన ఆరోగ్యాన్ని ఈజీగా కాపాడుకోవచ్చు. కానీ వీటిని చాలామంది…

3 hours ago

Zodiac Signs : కేతువు, సూర్యుడు కలయికతో ఈ రాశుల వారికి… కూర్చొని తిన్న తరగని ఆస్తి వరించబోతుంది…?

Zodiac Signs : ఈ 2025వ సంవత్సరములో ఈ రాశుల వారికి ఎంతో అదృష్టం కలగబోతుంది. పేద జ్యోతిష్య శాస్త్రాలలో…

4 hours ago

Chandrababu : మహానాడు వేదికపై రైతులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh CM ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu నారా చంద్రబాబు నాయుడు మహానాడు సభలో…

13 hours ago

Chandrababu Naidu : మహానాడు వేదికపై మహిళలకు శుభవార్త తెలిపిన చంద్రబాబు

Chandrababu Naidu : 2025 మహానాడు సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమంపై పలు కీలక ప్రకటనలు…

14 hours ago

TDP Mahanadu : మహానాడు వేదిక పై పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

TDP Mahanadu : 2025 మహానాడు వేదికపై ఆంధ్రప్రదేశ్ Andhra pradesh CM Chandrababu ముఖ్యమంత్రి, టీడీపీ TDP అధినేత…

15 hours ago