Mahakumbh 2025 : స్త్రీల మృత శరీరాలతో అఘోరాల సంబంధాలు !
Mahakumbh 2025 : మహా కుంభమేళా హిందూ మతంలో ఒక ప్రధాన మతపరమైన మరియు సాంస్కృతిక కార్యక్రమం. ఈ సంవత్సరం దీనిని జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ఉత్తప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, ఈ పవిత్ర కార్యక్రమంలో గంగా, యమునా మరియు సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడం ద్వారా ఒక వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు మరియు అతని పాపాలన్నీ తొలగిపోతాయి. కుంభమేళాలో చేసే స్నానాన్ని “రాజ స్నానం” అని కూడా అంటారు. కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. నెలకు పైగా జరిగే ఈ ఉత్సవం జరుగతది. ఉత్తప్రదేశ్లోని త్రివేణి సంగమంలో జరిగే ఈ మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా అఘోరాలు కనిపిస్తారు. అయితే అఘోరాలు ఇన్ని రోజుల్లో ఎక్కడ ఉన్నారు? వారి జీవనశైలి ఎలా ఉంటుందో కనుక్కోవడం కష్టం. అఘోరాల గురించిన కొన్ని ఆశ్చర్యకరమైన వివరాలు తెలుసుకుందాం.
Mahakumbh 2025 : స్త్రీల మృత శరీరాలతో అఘోరాల సంబంధాలు !
సనాతన ధర్మంలో అఖారా సిద్ధాంతాలను విశ్వసించే మరియు దానిని అనుసరించే అనేక రకాల వ్యక్తులు ఉన్నారు. వారిలో ఈ అఘోరాలు ఒకరు. అఖారాలను విస్తృతంగా శైవ(శివుని అనుచరులు), వైష్ణవ (విష్ణువు భక్తులు) మరియు ఉదాసీన్ (ప్రాపంచిక సంబంధాల నుండి విడిపోయిన సన్యాసులు)గా వర్గీకరించారు.
ప్రతి రకానికి దాని స్వంత నియమాలు, ఆచారాలు మరియు సంప్రదాయాలు ఉన్నాయి. మహా కుంభమేళాలో పాల్గొనే 13 ప్రధాన అఖారాలు ఉన్నాయి. అలాగే అవి రెండు ప్రధాన సమూహాలుగా విభజించబడ్డాయి. అందులో ఒకటి శైవ మరియు ఒక వైష్ణవ. ఈ అఖారాలలో కుంభమేళా సమయంలో వివిధ ఆచారాలు మరియు ఊరేగింపులు జరుగుతాయి. కుంభమేళాలో ఇవి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
నేటికీ, అఘోరాల జీవితం గురించి కొన్ని అపోహలు, అనేక ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఉన్నాయి. వీరంతా స్మశాన వాటికలు, హిమాలయ పర్వత ప్రాంతాలు, గుహలు, అడవుల్లో నివసిస్తారని చెబుతారు. భోజనం, చిరుతిళ్లపై అవగాహన లేకుండా నిత్యం ధ్యానం చేస్తుంటారని ఒక నమ్మకం. అఘోరాలు శైవ సంప్రదాయానికి చెందిన ఒక భాగం మాత్రమే. వీరు శివుని ఆరాధకులు.
మరో విచిత్రం ఏమిటంటే.. ఈ అఘోరీలు స్మశాన వాటికల్లో నిద్రిస్తూ, మాంసం, మద్యం సేవించి, మనుషుల పుర్రెలను ప్లేట్లుగా వాడుకుంటారు. దహన బూడిద పూయడం కూడా వారి ఆచారాలలో ఒకటి. వారు ప్రాపంచిక విషయాలన్నింటి నుండి విముక్తి అవుతారు. వారు చనిపోయినప్పుడు వారికి దహన సంస్కారాలు నిర్వహించరు. కేవలం నదిలో పడేస్తారు అంతే. వీరి పూజలు, క్రతువులు అన్ని భిన్నంగా ఉంటాయి. అందులో అత్యంత ఆసక్తికరమైనది స్త్రీ శవాలతో సంబంధాలు కలిగి ఉండడం.
Zodiac Signs : ఈ 2025వ సంవత్సరములో ఈ రాశుల వారికి ఎంతో అదృష్టం కలగబోతుంది. పేద జ్యోతిష్య శాస్త్రాలలో…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh CM ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu నారా చంద్రబాబు నాయుడు మహానాడు సభలో…
Chandrababu Naidu : 2025 మహానాడు సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమంపై పలు కీలక ప్రకటనలు…
TDP Mahanadu : 2025 మహానాడు వేదికపై ఆంధ్రప్రదేశ్ Andhra pradesh CM Chandrababu ముఖ్యమంత్రి, టీడీపీ TDP అధినేత…
Jr NTR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుండడంపై…
Kavitha Revanth Reddy : కేసీఆర్కు లేఖాస్త్రం సంధించి ధిక్కార స్వరం వినిపించిన కవిత కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నం…
Tax Payers : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ పన్ను రిటర్న్ విషయంపై గుడ్ న్యూస్ అందించింది. ఐటీఆర్…
This website uses cookies.