Akshaya Tritiya : అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేని వారు…ఈ చిన్న వస్తువులతో లక్ష్మీ కటాక్షం…?

 Authored By ramu | The Telugu News | Updated on :30 April 2025,8:00 am

Akshaya Tritiya : తీయడానికి ఒకసారి వచ్చే అక్షయ తృతీయ ఎంతో ప్రత్యేకమైనది. సాంప్రదాయాలలో ముఖ్యమైన పండుగలో అక్షయ తృతీయ కూడా ఒకటి. వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిధినాడు జరుపుకుంటారు. కానీ అక్షయ తృతీయ బంగారం కొనాలని కొనలేని పరిస్థితి ఉన్నవారు. ఈ వస్తువులను కొన్న చాలు లక్ష్మీ కటాక్షం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు ఆకాశానికి ఎగీసి పడుతున్నాయి. దీనివల్ల సాధారణ ఆర్థిక పరిస్థితులు ఉన్నవారు బంగారాన్ని కొనలేరు. మీరు బంగారం కొనలేకపోతే, కనీసం, అక్షయ తృతీయ నాడు,ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకున్న చాలు. ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం…

Akshaya Tritiya : అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేని వారు...ఈ చిన్న వస్తువులతో లక్ష్మీ కటాక్షం...?

Akshaya Tritiya : అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేని వారు…ఈ చిన్న వస్తువులతో లక్ష్మీ కటాక్షం…?

Akshaya Tritiya అక్షయ తృతీయ పండుగ నాడు బంగారం కొనలేక పోతున్నారా

సామాన్య మధ్య తరగతి కుటుంబాలు ఈరోజుల్లో బంగారాన్ని కొనాలంటే చాలా కష్టంగానే మారింది. ఆకాషానికి నిచ్చెనలు వేస్తూ ఎగిసిపడుతున్న బంగారపు ధరలను మధ్యతరగతి కుటుంబంకు ప్రజలు కొనుగోలు చేయడానికి సాహసం చేయలేని పరిస్థితి. వీరు అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేక బాధపడవద్దు.. సామాన్య ప్రజలు బంగారానికి బదులుగా, బంగారం లాంటి తరుణోపాయాన్ని చెప్పారు పండితులు.

Akshaya Tritiya బంగారం బదులు వీటిని కొనుగోలు చేయండి

బంగారం కొనుగోలు చేయలేని వ్యక్తులు, బంగారం కొనగలిగే శక్తి లేనివారు బాధపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. క్షయ తృతీయ నాడు బంగారానికి బదులుగా కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే విశిష్టమైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. బంగారం కొంటే కలిగే ప్రయోజనాలు ఈ వస్తువులను కొంటె కూడా కలుగుతుందని చెబుతున్నారు.మరి ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.. తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు శివలింగాన్ని ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల శుభం జరుగుతుంది.

వీటిని అక్షయ తృతీయకు తెచ్చుకుంటే శుభం : ముఖ్యంగా పాదరస శివలింగాన్ని తెచ్చుకొని, ఏమనిష్ఠలతో పూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే అక్షయ తృతీయ నాడు శ్రీ యంత్రాన్ని ఇంటికి తెచ్చి ఊహించని ఫలితాలు వస్తాయి. క్షయ తృతీయ నాడు దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ శంఖాన్ని దైవంగా పూజిస్తే కూడా శుభం కలుగుతుందట.

ఇవి కొన్నా కనక వర్షమే : క్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయలేని వారు కొత్త కుండను కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటే శుభం జరుగుతుంది. ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చి లక్ష్మీదేవి రూపంగా భావించి పూజలు నిర్వహించటం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఇంకా అక్షయ తృతీయ నాడు ఎవరైతే బంగారాన్ని కొనుగోలు చేయలేక బాధపడుతున్నారు వారిపైన పేర్కొన్న వాటిలో వేటికైనా ఒకదానికి కొనుగోలు చేసి మీ ఇంట్లో కనక వర్షం కురవాల్సిందే. కనీసం, గళ్ళ ఉప్పు, పసుపు వీటిని తీసుకొచ్చిన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి