
Butterfly Pea plant : శంఖ పుష్పం చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు..!
Butterfly Pea plant : ఈ చెట్టు గనక మీ ఇంట్లో ఉంటే మీకు కలగబోయే ప్రయోజనాల గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ శంకు పుష్పం చెట్టు మన ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది. దీని వెనుక ఉన్నటువంటి ఆయుర్వేద గుణాలు ఏంటి మన ఆరోగ్యాన్ని శంకు పుష్పం ఏ విధంగా మెరుగుపరుస్తుంది. అలాగే ఆధ్యాత్మికపరంగా మన ధర్మశాస్త్రంలో ఈ చెట్టు గురించి ఎలాంటి అంశాలు తెలియచేయడం జరిగిందో వివరంగా మీరు తెలుసుకోబోతున్నారు.. ఫాబ్సి కుటుంబానికి చెందిన తీగజాతి మొక్కే ఇది. వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అంటారు. వినాయక చవితి రోజున చేసుకుని వరసిద్ధి వినాయక ఏక వింసతి పత్రి పూజా కార్యక్రమంలో కూడా ఈ ఆకు పదవదిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినటువంటివి. ఇప్పుడు ఈ ప్రపంచమంతా విస్తరించాయి. తెలుగు తమిళం మలయాళం భాషలో దీన్ని శంఖం అనే పేరు నుంచి వచ్చిందిగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ పుష్పం దేవుని పూజకు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది నీలి రంగులో తెలుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి. శంకు పువ్వుల్ని కొన్ని రోజులు క్రితం వరకు కూడా కేవలం చూడటానికి అందంగా ఉంటుంది.. అలాగే చాలామందికి తెలుసు గుబురుగా పెరుగుతుంది. గుమ్మాలకి లేదంటే గేట్లు లేదా ఇంటి ఎదురుగా పెడితే అందంగా కనిపిస్తుంది. నీలిరంగులో అని చెప్పి చాలామంది పెంచుతూ ఉంటారు.
అయితే ఈ మధ్యకాలంలో చేసినటువంటి ప్రయోగాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇది అందిస్తుందని చాలామందికి తెలుస్తుంది. అయితే ఈ మొక్క మనదేశంలో ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగపడేటువంటి మొక్క. ఇప్పుడు అనేక దేశాల్లో చేస్తున్నటువంటి పరిశోధన తర్వాత మళ్లీ ఆరోగ్యానికి శంఖం పుష్పం ఉపయోగపడుతుందని చాలామంది చెప్తున్నారు. దీని కాండం, ఆకులు అన్ని భాగాల్లో కూడా ఆయుర్వేద గుణాలు విరివిగా ఉంటాయి. ఈ శంకు పూలు ఆకులు వేళ్ళతో చేసినటువంటి పొడి ఏదైతే ఉంటుందో ఆ పొడి జ్ఞాపక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వయసు పెరిగే కొద్దీ వచ్చేటువంటి అల్జీమర్స్ నుంచి ఇది రక్షిస్తుంది. శంకు పువ్వుల్లో ఉండే ఆర్గనైల్లోని అనే పదార్థం మన మెదడు యొక్క పనితీరుని మెరుగు చేస్తుందని చెప్తూ ఉంటారు. అంతేకాదు మతిమరుపుడు తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. నిద్ర లేకపోతే ఇది మంచి మందుగా పని చేస్తుంది. ఆమ్లాన్ని తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గా కూడా ఇది పనిచేస్తుంది. మన జార్మాన్ని సంరక్షిస్తుంది. శ్వాస సంబంధిత రోగాలు రుద్రోగాలను కూడా నయం చేసేటువంటి శక్తి కలిగి ఉంటుంది. పెంచడం వల్ల సుఖసంతోషాలు ఐశ్వర్యం కలుగుతాయి అని నమ్ముతారు. అయితే ఇంట్లో శంకు పూల తీగను పెంచడం వల్ల ఉండేటువంటి అనేక ప్రయోజనాలు మిమ్మల్ని ఆశ్చర్యపోయేలా చేస్తాయి.. ధనలక్ష్మి ఆకర్షిస్తుంది.
సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి ఈ శంకు పూలు ఉన్నచోటికి రావడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే విష్ణువుకి ఇష్టమైన పువ్వు అనేటువంటి విశ్వాసం ఉంది. ఈ మొక్కను నాటిన ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. ధనవంతులు కావడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఎవరింట్లో అయితే ఈ మొక్క ఉంటుందో వాళ్ళు అలాగే ఈ మొక్క నుంచి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఆనందం శాంతిని నీకు అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతేకాదు ఇంట్లో శంకు పూల తీగని నాటడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క తెలివితేటలు పెరుగుతాయి. తెలివితేటలు పెంచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ శంఖంపు యొక్క సిరప్ కనక పిల్లలు గనుక ప్రతినిత్యం తాగుతూ ఉంటే మెదడు యొక్క అభివృద్ధికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ పువ్వుని విష్ణువుకి నైవేద్యంగా పెడితే కుటుంబం అంతా సుఖసంతోషాలతో ఉంటుంది.
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
This website uses cookies.