
Do you know what happens when a lamp made of flour is lit before God
Astro News : హిందూ సాంప్రదాయాలలో దీపాన్ని ఎంతో పవిత్రంగా కొలుస్తూ ఉంటారు. ఈ దీపాన్ని జ్ఞానానికి గుర్తుగా అనుకుంటూ ఉంటారు. చాలామంది గృహంలో ఇత్తడి, రాగి, మట్టితో చేసిన కుందులలో దీపారాధన చేస్తూ దేవుడిని కొలుస్తూ ఉంటారు. కొన్ని శుభ సమయాలలో పిండితో చేసిన ప్రమిదలలో దీపాలని వెలిగిస్తూ ఉంటారు. అయితే దీని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… పురాతన కాలం నుంచి దీపం వెలిగించకుండా పూజ పూర్తి కానట్లే అని భావిస్తూ ఉంటాం. కొన్ని శుభ సమయాలలో ముఖ్యమైన సందర్భాలలో నాలుగు ఐదు దీపాలని పెట్టి ఆరాధిస్తూ ఉంటారు. ఇలా కాకుండా ముఖ్యమైన వత్తి ఆవాల నూనెతో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. దీనికోసం మట్టి ప్రమిద, పిండి ప్రమిద కూడా ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా నిత్యం వెలిగించడం వలన శ్రేయస్సు , సుఖ సంతోషాలు ఆ ఇంట్లో ఉంటాయని నమ్ముతారు. అగ్నిదేవుని సాక్షిగా ఏ పని మొదలుపెట్టిన విజయం చేకూరాలని చెప్తూ ఉంటారు.
శరీరం సృష్టికి మూలమైన ఐదు మూలకాలలో అగ్ని కూడా ఒకటి. దీపాన్ని జ్ఞానానికి గుర్తుగా భావిస్తూ ఉంటారు. దీని వెనుక ప్రత్యేక మూలకం ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో పిండి ప్రమిదలు చేసిన జ్యోతి చాలా పవిత్రమైనది అని చెప్తుంటారు. ఈ దీపం జీవితంలో ఎన్నో సమస్యలను కూడా అధిగమించగలదు. ఈ పిండి దీపం వెలిగించడం వలన ధనవంతులుగా మారి మార్గాలలో ఒకటి పిండి దీపం. ఇది వెలిగించే సరైన మార్గాన్ని ఇప్పుడు మనం చూద్దాం… ముఖ్యమైన సందర్భాలలో పిండి దీపాలను వెలిగిస్తూ ఉంటారు సహజంగా కోరికలను తీర్చుకోవడం కోసం కూడా ఈ పిండి దీపాలను వెలిగిస్తూ ఉంటారు. ఇక దానికోసం ఎప్పుడు పిండి దీపాల సంఖ్యను పెంచడం, తగ్గించడం చేస్తూ ఉంటారు. అంటే 11 రోజులు దీపాలు వెలిగిస్తే ఫస్ట్ రోజు 11 దీపాలు రెండో రోజు 10 దీపాలు చివరి రోజు ఒక దీపం మాత్రమే వెలిగిస్తుంటారు. ఇలా మొదలుపెట్టినట్టు అయితే చివరి రోజున 11 దీపాలు వెలిగించండి. ఇవి కాకుండా మీ కోరిక విధానంగా మీకు ఇష్టమైన దైవం దగ్గర దీపారాధన చేయండి.
Do you know what happens when a lamp made of flour is lit before God
ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడాలి అనుకునేవాళ్లు ధనానికి దేవత అయిన లక్ష్మీదేవి దగ్గర తీర్మానం చేసి 11 రోజుల వరకు తగ్గుతున్న, పెరుగుతున్న క్రమంలో పిండి దీపాలను వెలిగించండి. ఈ విధంగా చేస్తే తొందరగా ఆర్థిక పరిస్థితులు అద్భుతమైన ఎదుగుదల కనిపిస్తుంది. మీరు అప్పుల బాధతో ఇబ్బంది పడుతుంటే బజరంగ్ బలి దగ్గర పిండి దీపు వెలిగించండి. దాంతో ఆస్తి సంబంధిత ఇబ్బందులు కూడా పోతాయి. అయితే పదేపదే ధన నష్టం వస్తుంటే శని దేవుని దగ్గర పిండి దీపం పెట్టండి. ఇలా చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు కి వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. అన్నపూర్ణ దేవి ముందు పిండి దీపాలు పెట్టడం వలన గృహం సిరిసంపదలతో తులతూగుతుంది. ఒకవేళ జాతకంలో రాహు కేతు దోషాలు ఉంటే పూజ గదిలో పిండి దీపం పెట్టండి శనివారం రోజు ఆవనున్నతో దీపం పెడితే శని గ్రహ దోషాలు కూడా పోతాయి. పిండిలో పసుపు కలిపి ప్రమిద చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే విష్ణు ఆశీర్వాదం దొరుకుతుంది. దురదృష్టం అదృష్టంగా మారిపోతుంది. ఒక వ్యక్తి జీవితంలో అపారమైన శ్రేయస్సు ఆనందం కలుగుతుంది. దీంతోపాటు ప్రతి పనిలోనూ విజయం మొదలవుతుంది.
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
This website uses cookies.