
Kakabhushundi : రామాయణంలో కాకభూషుండి గురించి మీకు తెలుసా...!
Kakabhushundi : రామాయణ చరిత్రలో ఉత్తరాఖండ లో కాకభూషుండి పాత్ర విలక్షణమైనది. కాకభూషుండి అత్యంత జ్ఞానవంతమైనవాడు మరియు రాముని భక్తుడు. కాకభూషుండికి ఒక మహర్షి శాపం కారణంగా తన జీవితం అంత కాకిల గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు కాకభూషుండి ఎవరు.. ? రామ భక్తుడైన అతను కాకిల ఎందుకు మారాల్సి వచ్చింది..? ఇప్పుడు మనం తెలుసుకుందాం…
పురాణాల ప్రకారం పరమశివుడు పార్వతి దేవికి శ్రీ రాముని కథను వివరించాడు. అదే సమయంలో ఒక కాకి కూడా ఈ కథని విన్నది. ఆ కాకినే మరో జన్మలో కాకభూషుండిగా పుట్టాడు. గత జన్మలో శివుని నోటి నుండి విన్న రాముని పూర్తి కథను కాకభూషుండి గుర్తుపెట్టుకున్నాడు. అయితే ఈ కథను అతను ఇతర వ్యక్తులు కూడా వివరించారు. శివుడు చెప్పిన కథని ఆధ్యాత్మ రామాయణం అంటారు.
పురాణ గ్రంథాల ప్రకారం అత్యంత జ్ఞానవంతుడు అయినా కాకభూషుండి రామభక్తుడుగా వర్ణించబడింది. రామాయణంలో రాముడికి రావణుడికి మధ్య జరిగిన యుద్ధంలో రావణుడు యొక్క కుమారుడు మేఘనాథుడు శ్రీరాముడు మరియు లక్ష్మణుడిని పాముతో కట్టివేశారు. అప్పుడు నారద ముని ఆదేశానుసారం శ్రీరాముని లక్ష్మణుడు లను పాము బంధం నుంచి గరుత్మంతుడు విడిపించాడు.
సందేహాన్ని తొలగించిన కాకభూషుండి
శ్రీరాముడు పాముతో బంధించడం చూసి గరుత్మంతుడికి రామవతారం పై అనుమానం కలిగింది. అప్పుడు నారదుడు గరుత్మంతుడు సందేహాలను తీర్చడానికి బ్రహ్మదేవుడి వద్దకు పంపిస్తాడు. బ్రహ్మదేవుడు గరుత్మంతుని మహాదేవుని దగ్గరకు పంపిస్తాడు. మహాదేవుడు అతడిని కాకభూషుండి వద్దకు పంపిస్తాడు. కాకభూషుండి రాముని పాత్ర గురించి వివరించి గరుత్మంతుడి సందేహాలను తొలగించారు.
గరుత్మంతుడి సందేహాలను తీర్చిన తర్వాత కాకభూషుండి కాకిగా మారిన కథను అతనికి వివరించాడు. మొదట కాకభూషుండి అయోధ్య పూరీలో ఒక శుద్రుని ఇంట్లో జన్మించాడు. అతను ఒక శివ భక్తుడు. అహంకార ప్రభావంతో శివశక్తిని పరదేవతలను నిందించడం మొదలుపెట్టాడు. అలా ఒకసారి అయోధ్యలో కరువు వచ్చింది. అప్పుడు అతను ఉజ్వయానికి వెళ్ళాడు. అక్కడ అతను ఒక బ్రాహ్మణుడికి సేవ చేస్తూ అక్కడే నివసించడం మొదలుపెట్టాడు. ఆ బ్రాహ్మణుడు కూడా శివభక్తుడే కానీ ఇతర దేవతలను నిందించలేదు. ఒకరోజు గురువు కాకభూషుండి చర్యలకు బాధపడుతూ శ్రీరాములపై ఉన్న భక్తిని కాకభూషుండి కి ప్రబోధించడం ప్రారంభించాడు.
శపించిన శివుడు.
అహంకారం మత్తులో కాకభూషుండి తన గురువుని అవమానించాడు. అయితే అప్పుడు శివుడికి కోపం వచ్చింది. ఇక దీనితో గురువుని అవమానించిన కాకభూషుండిని శివుడు శపించాడు. పాము రూపంలో పుట్టిన తరువాత 1000 సార్లు అనేక జాతుల్లో జన్మించాలి అని శివుడు కాకభూషుండికి శాపం ఇచ్చాడు. కాకభూషుండిని శివుడిని క్షమించమని కోరాడు. అప్పుడు శివుడు కాకభూషుండి చేసిన పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పారు.
Kakabhushundi : రామాయణంలో కాకభూషుండి గురించి మీకు తెలుసా…!
లోమాష్ ఋషి శాపం.
కాకభూషుండి శ్రీరాముని పట్ల భక్తిని పెంచుకున్నాడు. అలా చివరకు బ్రాహ్మణ శరీరాన్ని పొందాడు. కాకభూషుండి జ్ఞానాన్ని పొందడం కోసం లోమాష్ ఋషి వద్దకు వెళ్లాడు.లోమాష్ ఋషి అతనికి జ్ఞానాన్ని పెంచే దిశగా సూచనలు సలహాలు ఇచ్చే సమయంలో కాకభూషుండి లోమాష్ ఋషి తో అనెక వాదనలు చేసేవాడు. అతని ప్రవర్తనకు ఆగ్రహించిన ఋషి కాకిగా మారమని శపించాడు. వెంటనే కాకభూషుండి ఎగిరిపోయాడు. శాప విముక్తి తర్వాత ఋషి పశ్చత్తాపడే కాకిని వెనకకు పిలిచాడు. రామ మంత్రాన్ని చెప్పి అనాయాస విముక్తిని పొందే వరాన్ని ఇచ్చారు. రామ మంత్రాన్ని స్వీకరించిన కాకి కాకభూషుండి అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు
Trisha - Vijay : తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం దళపతి విజయ్ పేరు మారుమోగిపోతోంది. తన సొంత పార్టీ తమిళగ…
CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం.…
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
This website uses cookies.