Lakshmi Devi kataksham : మీ ఇంట్లో దక్షిణ దిక్కులో ఈ ఒక్క ఫోటో పెడితే చాలు... మీరు కుబేరులవ్వడం ఖాయం...!
Lakshmi Devi kataksham : ఇంటి లోపల చిన్న చిన్న విషయాలను అందరికీ కామన్ గా వచ్చే సందేహం. ఏ ఫోటోను ఎక్కడ పెట్టాలి అని.. దేవుని ఫోటోలు ఎక్కడ పెట్టాలి. అలాగే చనిపోయిన వారు ఫోటోలు ఎక్కడ పెట్టాలి. అలాగే ఏ దిక్కులో ఎటువంటి వారి ఫోటోలు పెట్టాలి. ఇటువంటి అనుమానాలు చాలామందిలో ఉంటాయి. ఆ సందేహాలన్ని మీరు తీర్చుకోవాలి. అయితే ముఖ్యంగా ఇంటికి శాంతి ప్రశాంతత సంతోషం అనేది చాలా ముఖ్యం. కాబట్టి దీనికి సంబంధించి కొన్ని వాస్తు చిట్కాలను కూడా మీరు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి దక్షిణ దిశలో మీరు పర్యావరణానికి సంబంధించిన ఫోటోలు వేలాడదీయండి.
ఆకుపచ్చని చెట్లు కావచ్చు.. లేకపోతే ప్రకృతికి సంబంధించిన ఏ ఫోటో అయినా పర్వాలేదండి. ఇది దక్షిణ దిక్కులో ఉంచుకోవడం వల్ల సుఖసంతోషాలతో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉంటారు. మీ యొక్క జీవితంలో మీరు సుఖసంతోషాలతో మీరు జీవనాన్ని గడుపుతారు. కాబట్టి దక్షిణ దిశలో ఈ విధంగా పర్వతానికి సంబంధించిన ఫోటోలు పెట్టుకుంటే మీరు సకల శుభాలను పొందుకుంటారు. అలాగే డైనింగ్ రూమ్ లో చూసినట్లయితే ఒక పువ్వుల కానీ లేదా పూల మొక్క యొక్క ఫోటోలు ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా కూడా ఆకర్షిస్తుంది.
కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా కూడా ఉంటారు. అలాగే చనిపోయిన వారి ఫోటోస్ పెట్టిన దక్షిణ దిక్కుకి ఎదురుగా ఆంజనేయుడు ఫోటో పెట్టడం మంచిది. అలా చేస్తే ఆ ఇంట్లో అకాల మరణాలు సంభవించవని కుటుంబ సభ్యుల ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే దక్షిణం వైపు చనిపోయిన వారి ఫోటోలు వేలాడదీసినట్లే వాటికి ఎదురుగా ఉత్తరం వైపు ఆంజనేయుడు ఫోటో పెట్టాలి. ఈ విధంగా గనక మీరు ఫోటోలు పెట్టి విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించినట్లయితే మీ ఇల్లంతా కూడా సుఖసంతోషాలతో కలకలలాడుతుంది..
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.