Categories: DevotionalNews

Kaliyugam : బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కలియుగం చివరలో మనుషులు ఎలా ఉంటారో తెలుసా…?

Advertisement
Advertisement

Kaliyugam  : మన పురాణాల ప్రకారం యుగాలు నాలుగు. అవి సత్యయుగం, త్రేతా యుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగంగా పిలుస్తారు. ప్రతి యుగంలోనూ భగవంతుడు దుష్ట శిక్షణ. శిష్ట రక్షణ కొరకు ఒక్కో అవతారాన్ని ఎత్తుతూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉంటాడు. యుగాల్లో చివరిదైనా కలుయుగం గురించి భాగవతం మరియు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో విపులంగా వర్ణించబడి ఉంది. కలియుగం ఎలా అంతరించిపోతుంది. యుగాంతంలో ఎలాంటి విపరీతాలు సంభవిస్తాయి. శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో వచ్చి కలిపురుషున్ని ఎలా సంహరిస్తాడు. ఇలా ప్రతిదీ ఈ గ్రంథాల్లో చెప్పబడింది. కలియుగాంతం చివర్లో ధర్మం పూర్తిగా క్షణిస్తుంది. డబ్బు అధికారం చుట్టూనే ప్రపంచం మొత్తం తిరుగుతుంది. మానవత్వం మంట కలిసి పోతుంది. డబ్బు ఉన్నవాడిదే రాజ్యం అవుతుంది. స్త్రీ పురుషులు వావి వరుసలు మరిచి పూర్తిగా కట్టు తప్పి ఇతరులతో విచ్చలవిడిగా సంఘమిస్తారు. వాతావరణ మార్పులతో మంచు కరిగిపోయి భూమి కొద్ది కొద్దిగా సముద్రంలోకి జారిపోతుంది. అగ్నిపర్వతాలు ఉన్నట్టుండి బద్దలవుతాయి. అతివృష్టి, అనావృష్టిలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. నదులు ఇంకిపోయి తాగడానికి గుక్కెడు నీరు లేక జీవజలం ఒక్కొక్కటిగా అంతరించిపోతోంది. పాలకులు కన్ను మిన్ను కారక అరాచకంగా వ్యవహరిస్తుంటారు.

Advertisement

వర్గ వైశ్యామ్యాలు పెరిగి ఒకరినొకరు కొట్టుకు చస్తారు. దేశాల మధ్య ఆధిపత్యం కోసం ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటారు. ఆకాశము నుండి ఉన్నట్టుండి ముల్కలు రాలిపడతాయి. నక్షత్రాల వెలుగు తగ్గుతుంది. సూర్యచంద్రులు గతి తప్పుతారు. సూర్యుడు కొద్ది కొద్దిగా భూమి తమ వైపు లాక్కుంటూ సౌర తుఫానులతో విరుచుకుపడతాడు. ఆ సమయానికి భూమి మీద సగం జీవరాసి అంతరించిపోతుంది. ఇంకా ఈ భూమి మీద మిగిలి ఉన్న వారి ప్రవర్తన మరింత విపరీతంగా తయారవుతుంది. మనుషుల ఆయు ప్రమాణం 100 నుంచి 16 సంవత్సరాలకు పడిపోతుంది. ఆడవారు ఎనిమిది సంవత్సరాలకే గర్భం దాల్చితారు. మానవుల్లో దైవచింతన పూర్తిగా నశిస్తుంది. దేవుని నుంచి పూజలు జరగ దేవాలయాలు మీద ధర్మం గట్టు తప్పి ఆ ధర్మం వికృత నృత్యం చేస్తున్నప్పుడు దుష్టులను అంతం చేస్తే ధర్మాన్ని పరిరక్షించడానికి శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో హిమాలయాల్లో ఉన్న సంబల నగరంలో ఆవిర్భవించి దుష్ట శిక్షణ చేసి పుణ్యాత్ములను రక్షిస్తూ చివరిగా కలిపురుషుల్ని అంతం చేస్తారు. దానితో కలియుగం అంతంమవుతుంది. కలియుగం అంతమైనప్పుడు ఈ భూమి మీద పెద్ద ప్రళయ సంభవించి భూమి మొత్తం సముద్రంలో మునిగిపోతుంది.

Advertisement

ఆకాశ నుండి గ్రహ శకలాలు దాడి చేస్తాయి. సముద్రం మొత్తం కల్లోలంక మారుతుంది. ఇలా ఒక మహా యుద్ధం పూర్తవడంతో శ్రీమహావిష్ణువు మత్స అవతా రం ఎత్తి సముద్రంలో మునిగిపోయిన భూమిని వేదాలను కాపాడి సత్య యుగానికి బాటలు వేస్తాడు. దీంతో సత్యయుగం ప్రారంభమవుతుంది. సత్యం కలియుగానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు పూర్తి దయవ చింతనతో ఉంటూ తమ పని తాము చేస్తూ తోటి వారికి సహాయపడుతూ చాలా ఆనందంగా జీవనం గడుపుతారు. ఈ యుగంలోని వారికి తిండి, నీరు, బట్ట ,గూడు ఇలా వేటికీ లోటు ఉండదు. అందరికీ అన్ని పుష్కలంగా దొరుకుతాయి. ఈ యుగంలో మనుషుల సగటు ఆయుర్దాయం లక్ష సంవత్సరాలుగా ఉంటుంది. ఎత్తు 11 అడుగుల వరకు పెరుగుతారు. ఎండాకాలం చలికాలం అనేవి ఉండవు. కేవలం వానాకాలం మాత్రమే ఉంటుంది. వర్షాలు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే కురుస్తాయి. క్రూర జంతువులు మనుషుల మధ్యలో తిరుగుతూ వారితో కలిసి

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

6 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

7 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

8 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

9 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

10 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

11 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

12 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

13 hours ago

This website uses cookies.