Categories: DevotionalNews

Ratha Saptami : ఫిబ్రవరి 16 న రథసప్తమి.. ఆడవాళ్లు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకి నిండు నూరేళ్లు ఆయుష్షు పెరుగుతుంది…!

Advertisement
Advertisement

Ratha Saptami : 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి రాబోతుంది. మార్కాశుద్ధ సప్తమి సూర్య భగవానుడు పుట్టిన తేదీ సకల జగత్తుకు వెలుగు సూర్యుడు తన దేశాన్ని మార్చుకునే రోజు ఇది. భూమిపై జీవరాసులు సుభిక్షంగా మరొకరు సాగిస్తున్నాయి అంటే అందుకు కారణం సూర్యుడే.. ఈ కారణంగానే సూర్య భగవానున్ని కనిపించే దేవుడు అని అంటారు. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు సూర్యున్ని ఎక్కువగా పూజిస్తారు. ఈ రోజు నుంచి సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయన ముగించి పూర్వోత్తర దేశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. జీవకోటికి చలి తొలగించి నూతన ఉత్తేజాన్ని నింపే సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపి పండగే ఈ రథసప్తమి. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి స్థానమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా పూజలు అందుకుంటున్నాడు. సూర్యుడు పర్వదినమే ఈ రథసప్తమి.

Advertisement

ప్రముఖ నక్షత్రాలని ప్రధాన కారణం లో అమరి ఉండి సూర్యుడు దాన్ని తలపిస్తాయని ప్రతిదీ ఈ రోజు నుండి సూర్యుడికి భూమి దగ్గర అవడం ప్రారంభిస్తుంది. ఈ రథసప్తమి రోజున ఎరుపు రంగు లేదా పింక్ కలర్ లో ఉండే చీరలు కట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరలు కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్షు కలుగుతుందని అలాగే ధనానికి కూడా ఎటువంటి లోటు రాదు అని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మరియు సూర్య భగవానుడు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. సంవత్సరం అంతా కూడా దేనికి లోటు రాకుండా ఉంటుంది. చీర అనే కాకుండా వారు ధరించి డ్రస్సు ఏదైనా సరే వారు ఈ రంగులు ఉండేటువంటివి ఈ రథ సప్తమి రోజు వేసుకుంటే చాలా మంచిది.

Advertisement

అలాగే ఆడవారు మాత్రమే కాకుండా మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రథసప్తమి రోజు ఎరుపు రంగు లేదా ఆరెంజ్ రంగు లేదా పింకు రంగులో ఉండేటువంటి దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుందని అంతా కూడా కలిసి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగులో ఉండేటువంటి దుస్తులు మాత్రం ధరించకూడదు. ఈరోజు స్నానానంతరం జిల్లేడుపుత గరిక అక్షితలు కానీ పాలతో కానీ రాగి చెంబుతో జలాన్ని అర్థం ఇవ్వడం చాలా శ్రేష్టం. ఈరోజు సూర్యుడు ముందు కొత్త గిన్నెలో పాలు పొంగిస్తారు. ఇలా చేస్తే ఆ ఇంట్లో సంతోషం సౌభాగ్యం ఐశ్వర్యం పొంగిపొర్లుతుందని నమ్ముతూ ఉంటారు. ఆ తర్వాత సూర్యుడు ఎదురుగా పాయసాన్ని చేసి చిక్కుడు ఆకులతో నివేదన చేస్తారు. సూర్యుని పూజిస్తే ఆయురారోగ్యం సంతానం కూడా కలుగుతుందని ప్రతిదీ.

Advertisement
Advertisement

Recent Posts

Velidanda Village : వెలిదండ గ్రామం భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..!

Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…

1 hour ago

Serilingampalli BRS Party : రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.. పదవుల కోసం ప్రజలను మోసం చేశారు : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ

Serilingampalli BRS Party :  శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…

2 hours ago

Ram Charan Upasana Twins : రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లల కి DCM తాతయ్య అద్దిరిపోయే గిఫ్ట్ ..!

Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…

2 hours ago

Ys Jagan : జగన్ చేతికి సరికొత్త బ్రహ్మాస్త్రం .. కూటమి కి వణుకు పుట్టించే బ్రేకింగ్ న్యూస్..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…

3 hours ago

Telangana Municipal Elections : బ్రేకింగ్‌.. మున్సిపల్ ఎన్నికల‌ ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫ‌లితాలు విడుద‌ల‌.. ఆ పార్టీదే హవా..!

Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…

4 hours ago

BB Jodi Season 2 : రీతూ ఫొటోకి దండ.. థూ అంటున్నారు

BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…

4 hours ago

YSRCP : బిగ్ బ్రేకింగ్… వైసీపీ కి అతిపెద్ద నేత రాజీనామా..?

YSRCP  : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…

5 hours ago