దీపారాధన.. అనేక శుభాలకు నిలయం. జ్ఞానానికి ప్రతీక. సాక్షాత్తు కార్తీకేయ స్వరూపంగా దీపాన్ని భావిస్తారు. హిందూ మతంలో దీపారాధన లేకుండా ఏ పని చేయరు. అలాంటి దీపారాధన చేసే సమయంలో అనేక సందేహాలు.. వాటిలో దీపం ఏ దిక్కులో పెట్టాలి. ఏ దిక్కులో పెడితే ఏం ఫలితం వస్తుంది. దీనికి పెద్దలు చెప్పిన విషయాలు తెలుసుకుందాం…
తూర్పు -కష్టములు తొలగును , గ్రహ దోషములు పోతాయి. పశ్చిమ దిక్కుకు అప్పుల బాధలు , గ్రహ దోషములు , శని దోషములు తొలగును. దక్షిణం – దీపము వెలిగించరాదు.. కుటుంబమునకు కష్టము కలుగును. ఉత్తరం : ధనాభివృద్ధి, కుటుంబము లో శుభ కార్యములు జరుగును. ఇక దేవుడికి ఎదురుగా రెండు దీపాలు పెడితే అవి ఏ దిక్కులో ఉన్నా ఇబ్బంది ఉండదు. దీపారాధన చేసినప్పుడు భక్తితో చేయాలి. ఒకే కుంది లేదా ప్రమిదలో నాలుగు దిక్కులకు వత్తులు వేసి నాలుగు వెలిగిస్తే దోషం ఉండదు. సకల శుభాలకు ప్రతీక. ఇక దీపం కుంది లేదా ప్రమిదలో దీపం ఊర్ధ్వ్ ముఖం అంటే ఏ దిక్కు కాకుండా మధ్యలో పైకి ఉంటే ఎటువంటి దోషం ఉండదు. శుభ ఫలితాన్నిస్తుంది.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.