
Bhavishyavani : కలియుగాంతం ఎప్పుడు జరుగుతుంది..? భవష్యవాణిలో ఏముందంటే...!
Bhavishyavani : మనలో చాలామందికి రేపు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలంగా ఉంటుంది. రాశిఫలాలను చూస్తూ తమరాశికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే పోతూలూరి వీరభద్రం స్వామి కొన్ని తరాల ముందు ఏం జరగబోతుందో అనేది ముందుగానే చెప్పారు.ఇలా కాలజ్ఞానం ముందుగానే ప్రచురించే వాళ్ళలో అచ్చుతానంద దాస్ కూడా ఒకరు. ఈయన చెప్పే విషయాలు నిజంగా మన భవిష్యత్తులోకి వెళ్లి తెలుపుతున్నట్లు ఉంటుంది.ఆయన గతం వర్తమానం భవిష్యత్తులో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని చూడగలిగే వారు అని ప్రజలను నమ్మకం.సాధువు అయినటువంటి అచ్చుతానంద దాస్ చెప్పినటువంటి కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
భవిష్యవాణి పుస్తకంలో కలియుగం ఎలా అంతమవుతుంది అనే విషయాన్ని ఆయన లోతుగా వివరించారు. దీని ప్రకారం కలియుగం అంతమయ్యే ముందు ఈశ్వరుడిని ప్రజలు మర్చిపోతారట .దేవుడికి విరుద్ధంగా మాట్లాడుతారట.ధర్మాన్ని పాటించేవారు తక్కువైపోతారు. సమాజంలో గురువులకు బాగా చదువుకున్న వారికి విలువ లేకుండా పోతుంది.బాబాలు ప్రజలను మోసం చేయడానికి చూస్తారు. ప్రజలు తమ సంస్కృతిని ఆచారాలను మర్చిపోయి దుర్మార్గపు జీవితాన్ని గడుపుతారు. నేరస్తులు భయం లేకుండా పెద్ద పెద్ద ఆయుధాలను వీధుల్లోనే వాడుతారు. స్త్రీ పురుషులు అక్రమ సంబంధాలను పెట్టుకుంటారు.వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకుంటారు.కలియుగాతం సమయం లో కొద్ది ఆహార కరువు ఉంటుంది.వివిధ రకాల జబ్బులు పెరుగుతాయి. ప్రమాదాలు జరుగుతాయి.
Bhavishyavani : కలియుగాంతం ఎప్పుడు జరుగుతుంది..? భవష్యవాణిలో ఏముందంటే…!
ఈ పరిస్థితుల కారణంగా ప్రజలు ప్రభుత్వాలపై తిరగబడతారు.మహావినానం చోటు చేసుకునే దగ్గర రైతులు వ్యవసాయం పట్ల ఆసక్తి కోల్పోతారని క్రూర మృగాలు గ్రామాల్లోకి పట్టణాలకు చొరబడి మనుషులను వేటాడి చంపుతాయని భవిష్యవాణి పుస్తకంలో ఉంది.అంతే కాదు సూర్యుడి తాపం పెరిగి వాతావరణం అల్ల కొల్లంగా మారుతుంది.తుఫానులు బీభత్సం సృష్టిస్తాయి.ఆ శబ్దానికి ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతారు.పూరి జగన్నాథ్ ఆలయంలోని జెండా పదేపదే కిందకు పడిపోతూ ఉంటుందని భవిష్యవాణిలో చెప్పడం జరిగింది. మరి భవిష్యవాణిలో చెప్పిన అంశాలతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Nithya Menen Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్లో తెరకెక్కిన భారీ…
Heavy Rains : దేశవ్యాప్తంగా వర్షాకాలం క్రమంగా బలపడుతున్న వేళ, భారత వాతావరణ శాఖ (IMD) కీలక సమాచారం వెల్లడించింది.…
Samsung Galaxy S25 Ultra : ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి అదిరిపోయే…
Gas Cylinder Rules : దేశవ్యాప్తంగా కోట్లాది మంది కుటుంబాలు వంట గ్యాస్ కోసం ఎల్పీజీ (LPG) సిలిండర్లపై ఆధారపడుతున్నాయి.…
Samsung Galaxy A35 : స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి శుభవార్త వచ్చింది. కంపెనీకి…
Railway Train : భారతదేశంలో రైళ్లు ఆలస్యంగా నడవడం అనేది సాధారణంగా జరిగే విషయమే. చాలా మంది ప్రయాణికులు ఇలాంటి…
Doctor : హర్యానాలోని కురుక్షేత్ర ప్రభుత్వ ఆసుపత్రిలో 15 ఏళ్ల మైనర్ బాలికపై వైద్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు…
Viral News : ప్రేమకు వయసుతో సంబంధం లేదని, బంధుత్వాలకు హద్దులు ఉండవని చెప్పే సంఘటనలు అప్పుడప్పుడు సమాజంలో చర్చనీయాంశంగా…
Peddi Box Office Collection Day 4 : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన…
Mother : కన్నతల్లి తన పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుందనే మాటను ఈ ఘటన పూర్తిగా తలకిందులు చేసింది.…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడం, అవసరానికి…
Karthika Deepam 2 Today Episode 8th June 2026 : స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘కార్తీక దీపం 2’…
This website uses cookies.