Bhavishyavani : కలియుగాంతం ఎప్పుడు జరుగుతుంది..? భవష్యవాణిలో ఏముందంటే...!
Bhavishyavani : మనలో చాలామందికి రేపు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలంగా ఉంటుంది. రాశిఫలాలను చూస్తూ తమరాశికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే పోతూలూరి వీరభద్రం స్వామి కొన్ని తరాల ముందు ఏం జరగబోతుందో అనేది ముందుగానే చెప్పారు.ఇలా కాలజ్ఞానం ముందుగానే ప్రచురించే వాళ్ళలో అచ్చుతానంద దాస్ కూడా ఒకరు. ఈయన చెప్పే విషయాలు నిజంగా మన భవిష్యత్తులోకి వెళ్లి తెలుపుతున్నట్లు ఉంటుంది.ఆయన గతం వర్తమానం భవిష్యత్తులో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని చూడగలిగే వారు అని ప్రజలను నమ్మకం.సాధువు అయినటువంటి అచ్చుతానంద దాస్ చెప్పినటువంటి కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
భవిష్యవాణి పుస్తకంలో కలియుగం ఎలా అంతమవుతుంది అనే విషయాన్ని ఆయన లోతుగా వివరించారు. దీని ప్రకారం కలియుగం అంతమయ్యే ముందు ఈశ్వరుడిని ప్రజలు మర్చిపోతారట .దేవుడికి విరుద్ధంగా మాట్లాడుతారట.ధర్మాన్ని పాటించేవారు తక్కువైపోతారు. సమాజంలో గురువులకు బాగా చదువుకున్న వారికి విలువ లేకుండా పోతుంది.బాబాలు ప్రజలను మోసం చేయడానికి చూస్తారు. ప్రజలు తమ సంస్కృతిని ఆచారాలను మర్చిపోయి దుర్మార్గపు జీవితాన్ని గడుపుతారు. నేరస్తులు భయం లేకుండా పెద్ద పెద్ద ఆయుధాలను వీధుల్లోనే వాడుతారు. స్త్రీ పురుషులు అక్రమ సంబంధాలను పెట్టుకుంటారు.వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకుంటారు.కలియుగాతం సమయం లో కొద్ది ఆహార కరువు ఉంటుంది.వివిధ రకాల జబ్బులు పెరుగుతాయి. ప్రమాదాలు జరుగుతాయి.
Bhavishyavani : కలియుగాంతం ఎప్పుడు జరుగుతుంది..? భవష్యవాణిలో ఏముందంటే…!
ఈ పరిస్థితుల కారణంగా ప్రజలు ప్రభుత్వాలపై తిరగబడతారు.మహావినానం చోటు చేసుకునే దగ్గర రైతులు వ్యవసాయం పట్ల ఆసక్తి కోల్పోతారని క్రూర మృగాలు గ్రామాల్లోకి పట్టణాలకు చొరబడి మనుషులను వేటాడి చంపుతాయని భవిష్యవాణి పుస్తకంలో ఉంది.అంతే కాదు సూర్యుడి తాపం పెరిగి వాతావరణం అల్ల కొల్లంగా మారుతుంది.తుఫానులు బీభత్సం సృష్టిస్తాయి.ఆ శబ్దానికి ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతారు.పూరి జగన్నాథ్ ఆలయంలోని జెండా పదేపదే కిందకు పడిపోతూ ఉంటుందని భవిష్యవాణిలో చెప్పడం జరిగింది. మరి భవిష్యవాణిలో చెప్పిన అంశాలతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
KAntara 3 : సెన్సేషనల్ హిట్గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
This website uses cookies.