Gomata Pooja : గోమాత స్త్రీలకు ఇచ్చిన శాపం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు…!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 25 April 2023, 8:00 am

Gomata Pooja : గోమాతలు సంస్థ దేవతలు కొలువై ఉంటారు అటువంటి గోమాతను పూజిస్తే సర్వపాపాలు కూడా పోతాయని అందరూ నమ్ముతూ ఉంటారు. ఇది పురాణాల్లో చెప్పబడుతుంది. అయితే ఈ గోమాత స్త్రీలకు ఒక శాపం అనేది ఇవ్వడం జరిగింది అదేంటో ఇప్పుడు మనం చూద్దాం.. స్త్రీలకు వారికి పుట్టిన పిల్లలు తొమిది నెలల వరకు నడవకుండా తొమ్మిది నెలల తర్వాత మాత్రమే నడుస్తున్నారు. కానీ జంతువులు పిల్లల కన్న వెంటనే 9 నెలల వరకు నడిచేది కావు. అవి తొమ్మిది నెలల తర్వాత నడిచేది కానీ మనుషులకు పుట్టిన పిల్లలు మాత్రం అప్పటికప్పుడు నడిచేవారు. అని నేటి రోజుల్లో చూస్తున్నట్లయితే పిల్లలకి తొమ్మిదో నెల వచ్చిన తర్వాత మాత్రమే నడుస్తున్నారు.

అందుకు గల కారణం గోమాత ఇచ్చిన శాపమే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోమాత నోట్లో లోకేశ్వరం నాలుక నాలుగు వేదములు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమన జేష్ట దేవి ఇక ఆగ్రహించిన గోమాత ఇలా కొంతకాలం క్రిందట ఒక అమ్మాయి చేసిన పని వలన ఈ గోమాత ఇలా అంటుంది. చూడు నువ్వు నాకు సహాయం చేయట్లేదు కనుక నా పసిబిడ్డపై జాలి కూడా చూపించడం లేదు కనుక ఇకపై నా సాపాలు నువ్వు తీసుకో. నువ్వే కాదు నీకు పుట్టిన సంతానం కూడా తొమ్మిది నెలల తర్వాత మాత్రమే భూమిపై నడుస్తారు. జంతువులకు జన్మించిన జంతువులన్నీ అప్పటికప్పుడే లెగిసి నడుస్తాయి. ఇదే నా శాపం అని గోమాత అంటుంది.

They will be sh0cked to know the curse given to Gomata Pooja women

They will be sh0cked to know the curse given to Gomata Pooja women

నన్ను క్షమించు గోమాత నావల్ల సమస్త శ్రీ జాతికి కూడా ఈ శాపమా.. ఆ అమ్మాయి బాధపడుతుంది. అప్పుడు గోమాత అంటుంది కాపాడుకోలేరు అది ఆ విషయాన్ని మీరు ముందే గ్రహించేలా మీకు నేను వరాన్ని ఇస్తాను అని అంటుంది. ఆ నమ్మకాన్ని వాళ్లు కాపాడుకోలేకపోతున్నారు అని మనం ముందే గ్రహించడం. గోమాత ప్రసాదిస్తుంది. ఈ శాపం ఇప్పటివరకు నడుస్తూనే ఉంటుంది. ఇకపై భూమి ఎంత కాలం ఉంటుందో అంతకాలం కూడా ఈ శాపం ఉంటుంది. ఎందుకంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉన్నారు. కనుక ఆరోజు అమ్మాయి గనుక గోమాతకు సహాయం చేసినట్లయితే ఈరోజు స్త్రీలకి ఇన్ని బాధలు ఉండేవి కావు.. ఇదే శ్రీ జాతికి గోమాత ఇచ్చినటువంటి శాపం .

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి