why should we sit in temple after daiva darshan
daiva darshan ప్రతి ఒక్కరు దైవ సన్నిధానంలో దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా గుడి ఆవరణంలో ఒక చోట కాసేపు కూర్చొని వెళ్ళటం అనేది జరుగుతుంది. నిజానికి దైవ దర్శనం అనంతరం ప్రాకారంలో కూర్చున్న సమయంలో ఆ దేవుడి రూపాన్ని తలుచుకుంటూ పాత కాలంలో మన పెద్దలు ఒక మంత్రం జపించేవారు. అదేమిటంటే..!
“అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహంతే తవ సాన్నిధ్యం
దేహమే పరమేశ్వరం”
why should we sit in temple after daiva darshan
ఈ సమయంలో మనం దర్శనం చేసుకున్న ఆ దేవుడి రూపాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, నిర్మలమైన మనస్సుతో ఈ ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం చూసిన దేవుడి రూపాన్ని కళ్ళుమూసుకొని జ్ఞప్తికి తెచ్చుకోవటం ద్వారా.. ఆ తర్వాత దేవాలయం నుండి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ రూపాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు… దీనినే దర్పణ దర్శనం daiva darshan అని కూడా అంటారు. మనస్సనే దర్పణంగా భావించి ఆ దివ్య మంగళ రూపాన్ని ప్రతిష్టించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ.. ఇక ఈ ప్రార్థన భావం ఏమిటో చూద్దాం
“అనాయాసేన మరణం”
నాకు నొప్పి లేదా బాధ కానీ లేని మరణాన్ని ప్రసాదించు..
“వినా ధైన్యేన జీవనం”
నేను ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి ముందు తలవంచకుండా ఎవరిని నొప్పించకుండా, నేను ఎవరి వద్ద చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు..
“దేహంతే తవ సాన్నిధ్యం”
మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా అనుగ్రహించు
“దేహమే పరమేశ్వరం”
why should we sit in temple after daiva darshan
ఓ ప్రభు నాకు ఈ కింది మూడు వరాలు ప్రసాదించమని నిన్ను ప్రార్దిస్తున్నాడు..
1. ప్రతిక్షణం నీ ప్రార్థనలతో గడిపే విధంగా నన్ను అనుగ్రహించు, నీ ప్రార్థనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకొనివెళ్ళు
2. ఎప్పుడు కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సిరి సంపదలు ఇవ్వమని అడగను. కానీ నాకు నీ ఉత్తమమైన సన్నిధానాన్ని అనుగ్రహించు
3. నాకు ఎప్పుడు కూడా నువ్వు సదా అండగా ఉంది. ఉత్తమమైన మార్గంలో పయనించేలా చూడు
పైన చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకొని పాటిస్తే ఖచ్చితంగా మనకు ఏమి కావాలో అవి మనం అడగకుండానే ఆ దేవదేవుడు అనుగ్రహిస్తాడనే విషయాన్నీ మర్చిపోవద్దు.
Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంకర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
HoneyMoon : మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…
This website uses cookies.