
Adiseshagiri rao comments about Pavitra Lokesh and Naresh
ప్రస్తుతం టాలీవుడ్ లో పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ జల్సా, మహేష్ బాబు పోకిరి, రామ్ చరణ్ ఆరంజ్ సినిమాలను ఆల్రెడీ రీ రిలీజ్ చేశారు. ఇక ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాను ఆయన బర్త్డే సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం స్టార్ హీరోలు అందరు తమ సినిమాలను రీ రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈనెల 31 వ తారీఖున మోసగాళ్లకు మోసగాడు సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమానం నిర్మించిన కృష్ణ తమ్ముడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు పలు మీడియా ఛానల్స్ తో మాట్లాడుతూ
Adiseshagiri rao comments about Pavitra Lokesh and Naresh
వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా కృష్ణ విజయ నిర్మల దంపతుల కుమారుడు సీనియర్ నటుడు నరేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణ గారు మరణించాక పార్థివదేహాన్నో నానక్ రామ్ గూడలో ఒంటరిగా వదిలేశారని, అక్కడ నరేష్ లేడని, ఆయన మూడో భార్య రమ్య రఘుపతి ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోని చూసి సూపర్ స్టార్ కృష్ణ దగ్గర ఎవరూ లేకపోవడంతో అభిమానులు బాధపడ్డారని ప్రస్తావించగా దానికి బదులుగా ఆదిశేషగిరిరావు నరేష్ ఎవరు అంటూ వ్యాఖ్యానించారు. కృష్ణ పార్టీవదేహం వద్ద మా అబ్బాయి, మా మేనల్లుడు ఉన్నారు. ఆరోజుకు మహేష్ రాలేక పోతే ఎవరూ లేనట్టేనా. నరేష్ వాళ్ళ గొడవల గురించి నేను మాట్లాడను, మీరు చెప్పే వీడియోను నేను ఇంతవరకు చూడలేదు అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ రమేష్ బాబు, ఇందిరా దేవి, కృష్ణ ఒకే ఏడాదిలో కాలం చేశారు. దీంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను. ఇక కృష్ణ ఎంత కష్టం ఉన్నా తనలోనే దాచుకుంటాడు. ముఖంలో ఏది చూపించడు. జయాపజయాలను ఏనాడు పట్టించుకోలేదు. సినీ పరిశ్రమలో అన్ని చూశారు. కృష్ణ చనిపోయాక కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. గచ్చిబౌళి స్టేడియంలో పార్థీవ దేహం ఉంచాలని ముందుగా అనుకున్నాం. కానీ మంచు ఎక్కువ పడటంతో చలి ఎక్కువగా ఉంది. పద్మాలయా స్టూడియో కృష్ణకు ఇష్టమైన స్థలం. అక్కడే అంతిమ యాత్ర ఏర్పాట్లు చేశాం. రాత్రి అంతా పార్థీవ దేహాన్ని అక్కడే ఉంచాం. పద్మాలయలో అంత్యక్రియలు చేయాలనుకున్నా కానీ మహా ప్రస్థానంలో చేసాం. సంస్మరణ స్తూపం మహేష్ కి చెందిన స్టూడియోలో నిర్మించాలని అనుకున్నాం.
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.