
Aishwarya Rai receive legal notice
Aishwarya Rai : బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పటి మాజీ మిస్ ఇండియా అయిన ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది. తెలుగులో కూడా కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే తాజాగా ఐశ్వర్యరాయ్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ఐశ్వర్య రాయ్ కి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఐశ్వర్య చాలా కాలం క్రింద సిన్నార్ లో ఒక భూమిని కొనుగోలు చేసింది.
ఆ భూమికి సంబంధించిన టాక్స్ కట్టకపోవడంతో నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. దాదాపుగా ఏడాది నుంచి ఆ భూములకు సంబంధించిన టాక్స్ కట్టకపోవడంతో ఈ విధంగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఐశ్వర్యరాయ్ తో పాటు మరో 1200మంది కూడా టాక్స్ కట్టకపోవడంతో నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న వారిలో పెద్ద కంపెనీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్ళందరూ టాక్స్ కట్టకపోవడంతో ప్రభుత్వానికి 1.11 కోట్ల నా నష్టం వచ్చిందట.
Aishwarya Rai receive legal notice
దీంతో మార్చ్ లోపు టాక్స్ కట్టాలని ప్రభుత్వం నోటీస్ లు జారీ చేసింది. ఐశ్వరరాయ్ మొత్తంగా రూ.21,960 పన్ను చెల్లించాల్సి ఉంటుంది అని తెలుస్తోంది. పది రోజుల్లో కట్టకపోతే మహారాష్ట్ర భూ రెవెన్యూ చట్టం ప్రకారం ఐశ్వర్య పైన చర్యలు తీసుకుంటామని నోటీసులో తెలిపింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇకపోతే ఐశ్వర్య ఇటీవల పోన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.
Virat Kohli : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరిత పోరుతో పాటు ఒక వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయంతో కూడా…
RCB Wins IPL 2026 : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభూతిని అందించింది. ఫైనల్…
Revanth Reddy vs Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు బీఆర్ఎస్…
Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
Koppula Vena Reddy : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…
Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
Husband : గుజరాత్లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…
This website uses cookies.