
allu arjun gets 100 marks
Allu arjun :స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా మారిన విషయం తెలిసిందే. బన్నీ క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. అతను త్వరలో పుష్ప 2తో పలకరించనుండగా, ఈ సినిమా కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్ విషయంలో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి తప్పక సమయం కేటాయిస్తాడు. అల్లు అర్జున్ వీలు చిక్కినప్పుడల్లా తన భార్యని, పిల్లలని వెకేషన్ కి తీసుకెళుతుంటారు.అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అల్లు అర్జున్, స్నేహా ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. అటు ఫ్యామిలీ లైఫ్ ని ఇటు కెరీర్ ని అల్లు అర్జున్ బ్యాలెన్స్ చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు.
అల్లు స్నేహా రెడ్డి తండ్రి కె చంద్ర శేఖర్ రెడ్డి విద్యాసంస్థల అధినేతగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ రెడ్డి తన అల్లుడు అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్ ని ప్రశంసలతో ముంచెత్తారు. అల్లుడిగా బన్నీకి 100 మార్కులు వేస్తానని అన్నారు. ‘మాకు అల్లు కుటుంబంతో అనుబంధం ఏర్పడక ముందే..
allu arjun gets 100 marks
నాకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టం. నేను చిరు అభిమానిని. ఏదైనా ఫంక్షన్ జరిగితే నాకు ఆయన ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఇక అల్లు అర్జున్ చాలా మంచి వ్యక్తి. బన్నీకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అతడి సినిమా పాటలను జమ్మూ కశ్మీర్లో కూడా వింటున్నారు. ఇది అల్లు బన్నీ వర్క్తోనే సాధ్యమైంది’ చంద్రశేఖర్ అన్నారు.
అల్లు అర్జున్ కట్నంగా ఎంత తీసుకున్నారు అని ప్రశ్నించగా చంద్రశేఖర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అల్లు అర్జున్ అసలు కట్నమే తీసుకోలేదు.. ఆ అవసరం కూడా లేదు. వాళ్ళకే ఎంతో ఆస్తులు ఉన్నాయి. మనం ఇచ్చేది వాళ్ళకి లెక్క కూడా ఉండదు. ఇవన్నీ పక్కన పెడితే కట్నం తీసుకోవడం అల్లు అర్జున్ కి ఇష్టం లేదు. దానికి వాళ్ళు వ్యతిరేకం అని చంద్రశేఖర్ అన్నారు. 2011లో అల్లు అర్జున్, స్నేహ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి అల్లు అర్హ, అల్లు అయాన్ సంతానం. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 కోసం రెడీ అవుతున్నాడు.
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…
Farmers : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను వేగంగా…
White Guava vs Red Guava : జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాల్లో ఒకటి. దీనిని…
This website uses cookies.