Anasuay : జబర్దస్త్ షో గురించి అందరికీ తెలిసిందే. ఆర్టిస్ట్లు, టీం లీడర్లు కష్టపడుతుంటే న్యాయ నిర్ణేతలు, యాంకర్లు తమ పని తాను చేసుకుంటూనే ఉంటారు. అప్పుడప్పుడు రెజా అయితే స్కిట్లను చూడటం మానేసి తింటూ కూర్చుంటుందట. నాగబాబు ఉన్న సమయంలో నాగబాబు కూడా అంతేనట. స్కిట్లు బోర్ కొట్టినప్పుడు మధ్యలోనే లేచి వెళ్లిపోయేవారట.
అలా ఎడిటింగ్ మ్యాజిక్తో కవర్ చేసేవారట. ఇక ఓ వైపు షూటింగ్లు జరుగుతూ ఉంటే.. మరో వైపు ఈ జడ్జ్లు, యాంకర్ అనసూయ మాత్రం ఫోన్లలో మునిగిపోతారట. ఇదే విషయం గత వారంలో వచ్చిన ప్రోమోలో కనిపించింది. సెట్లో అనసూయ ప్రోమోను వాడటంపై ఈ మధ్య టీం లీడర్లు పంచులు వేస్తున్నారు. హైపర్ ఆది అయితే ఏకంగా రోజా మీదనే కౌంటర్లు వేస్తుంటాడు.
తాజాగా వదిలిన జబర్దస్త్ ప్రోమోల్లోనూ అనసూయ మళ్లీ దొరికిపోయింది. టీం లీడర్లు కష్టపడి స్కిట్లు చేస్తుంటే.. అనసూయ మాత్రం ఫోన్ వాడుతూ కనిపించింది. పోయిన సారి కూడా ప్రోమోలో వేశారు అంటూ ఫోన్ వాడకంపై అనసూయ తన బాధను చెప్పుకుంది. మొత్తానికి అనసూయ మాత్రం ఇలా ఫోన్లతో బిజీగా ఉండటం, సెట్లో తన ప్రపంచంలో తాను ఉండటం మాత్రం వైరల్ అవుతోంది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.