Anchor Rashmi Gautam Satires on Sudhakar in Jabardasth Promo
Rashmi Gautam : యాంకర్ రష్మీ ప్రస్తుతం బుల్లితెరపై అన్ని చోట్లా కనిపిస్తోంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అన్ని షోలను వరుసపెట్టి చేస్తోంది. అసలే రష్మీకి ఇంకో పని లేదు. ఆమె ఫోకస్ అంతా కూడా బుల్లితెరపైనే ఉంది. సినిమాలు కూడా పక్కన పెట్టేస్తోంది. అందుకే ఇలా అన్ని బుల్లితెర షోలను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఆమెకు ఇక్కడే కంఫర్ట్గా ఉన్నట్టు కనిపిస్తోంది. యాంకర్ రష్మీ మొత్తానికి మళ్లీ తన స్థానానికి వచ్చేసింది. మొదట్లో రష్మీ జబర్దస్త్ షోకు యాంకర్గా ఉండేది.అనసూయ వదిలి వెళ్లిన స్థానంలోకి రష్మీ వచ్చింది. అలా కొన్నేళ్లు సింగిల్గా సింగిల్ హ్యాండ్తో షోను నడిపించింది…
ఆ తరువాత మళ్లీ అనసూయ ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరిగింది. దీంతో రెండు షోలుగా విడగొట్టేశారు. ఒకరు జబర్దస్త్, ఇంకొకరు ఎక్స్ ట్రా జబర్దస్త్ చూసుకున్నారు. ఇక ఇన్నేళ్లకు మళ్లీ జబర్దస్త్ స్థానం తనకు వచ్చింది. రష్మీ ఇప్పుడు జబర్దస్త్ యాంకర్గానూ కొనసాగుతోంది. అయితే ఇది తాత్కాలికమేనని తెలుస్తోంది. కొత్త యాంకర్ దొరికే వరకు నన్ను కాస్త భరించండి ప్లీజ్ అంటూ రష్మీ వేడుకుంటూ ఓ పోస్ట్ వేసింది. అయితే ఆ కొత్త యాంకర్ ఇప్పట్లో దొరకరని తెలుస్తోంది.ఈ జబర్దస్త్ షోని కూడా యాంకర్ రష్మీనే ముందుండి నడిపించేలా ఉంది.
Anchor Rashmi Gautam Satires on Sudhakar in Jabardasth Promo
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రష్మీ అదరగొట్టేసింది. గాలి పటాల సుధాకర్ టీంలోని ఓ మెంబర్ కౌంటర్ వేసేందుకు ప్రయత్నించాడు. ఎవరు ఈమె.. విస్కీనా?, రమ్మా? చూస్తుంటే మత్తెక్కిపోతోంది అని అంటాడు. దగ్గరకు వెళ్లి చూడు దిగిపోద్ది అని అంటాడు. దీంతో రష్మీ.. నీకు దింపుతా అని వార్నింగ్ ఇస్తుంది.
One Plus 12 Phone ప్రస్తుతం అమెజాన్ లో తగ్గింపు ధరకు వన్ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.…
Daughter In Law : ప్రతీ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుని, మానసికంగా సమతుల్యంగా ఉంటేనే కుటుంబంలో ఆనందం, శాంతి…
Business : నిత్య జీవితంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిలో విసిగి పోతున్నవారికి, తమ స్వంతంగా…
Good News : త్వరలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సంఘం ఏర్పాటుపై…
Ration : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పాలన సాగిస్తోంది. ఇందులో…
Preity Zinta : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో సంచలన విజయం సాధించింది పంజాబ్ జట్టు. ఆ విజయంతో పంజాబ్…
Hardik Pandya : ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ మెరుగ్గానే రాణించిన ఫైనల్ వరకు చేరుకోలేకపోయింది. ఆదివారం అహ్మదాబాద్…
Crows : కాకి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది పిండప్రదానం. అంతే కాకుండా కాకులను పూర్వీకులతో కూడా పోలుస్తారు. అవి…
This website uses cookies.