Anil Ravipudi : బాలీవుడ్లో ఓ సినిమా హిట్ అయితే దాని ఫ్రాంఛైజీలో వరుసగా సీక్వెల్స్ వచ్చి సూపర్ హిట్ సాధిస్తుంటాయి. ధూమ్, క్రిష్ లాంటి యాక్షన్ సినిమాలే కాదు అడల్ట్ కామెడీ చిత్రాలు వచ్చి హిట్ సాధిస్తున్నాయి. ఇప్పుడు అదే టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే, ఎఫ్ 2 ఫ్రాంఛైజీలో ఎఫ్ 3 చిత్రాన్ని తెరకెక్కించారు. ఎఫ్ 2 లో నటించిన విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – తమన్నా – మెహ్రీన్లతో పాటు ఈ సిరీస్లో సోనాల్ చౌహాన్ – సునీల్ కూడా యాడ్ అయ్యారు.ఇక పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ అదనం.
నిర్మాత దిల్ రాజు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. ఇలా చిత్ర యూనిట్ మొత్తం దాదాపు సేమ్ టు సేమ్. పటాస్ సినిమా నుంచి గత చిత్రం సరిలేరు నీకెవ్వరూ వరకూ వరుసహా హిట్స్ అందుకుంటూ వస్తున్న అనిల్ రావిపూడి ఎఫ్ 3 సక్సెస్ మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ను ‘ఫలక్ నుమా ప్యాలెస్’లో చేశారు. మధ్యలో పాండమిక్ కారణంగా షూటింగు ఆగిపోయినప్పటికీ మళ్ళీ అదే ప్యాలెస్లో షూటింగ్ కంటిన్యూ చేశారు. మన తెలుగు చిత్రాలలో ఇంతవరకూ ఈ ప్యాలెస్ లో ఎక్కువ రోజులు షూటింగు జరుపుకున్న సినిమా ఎఫ్ 3 కావడం విశేషం.
మైసూర్ ప్యాలెస్లో అనుకున్నది కరోనా అవ్ల్ల ఇక్కడ సెట్ అయింది. అయితే, ఇటీవల ఎఫ్ 3 ప్రమోషన్స్లో ఎఫ్ 4 కూడా ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. దాంతో ఎఫ్ 2 హిట్టైనంతగా ఎఫ్ 3 కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే, నెటిజన్స్ కొందరు ముందు ఎఫ్ 3 హిట్ అవనీయండి అప్పుడు ఎఫ్ 4 గురించి ఆలోచిద్దురు అనేట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఎఫ్ 3 ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.