
it would have been better if Chiranjeevi had become the chief minister
Chiranjeevi : ఏపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చింతామణి లేటెస్ట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతూ రాష్ట్రంలో మళ్లీ జగన్ అధికారంలోకి రాలేడని అన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండున్నర ఏళ్లు కాపులకు, మిగిలిన రెండున్నర ఏళ్లు ఏళ్లు ఓబిసి, ఎస్సీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో మంగళవారం చింతామణి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
it would have been better if Chiranjeevi had become the chief minister
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు సామాజిక వర్గాలు 75 ఏళ్లుగా దోచుకుంటున్నాయని ఆరోపణలు చేశారు. గతంలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా చిరంజీవి సీఎంగా ఉంటే బాగుండేది అని చింతామోహన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పట్లో సమీకరణాలు రాజకీయాలు తెలియక చిరంజీవి సీఎం కాలేకపోయారని వ్యాఖ్యానించారు. చిరంజీవి తనకు మంచి మిత్రుడు అని పేర్కొన్నారు. 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చింతామోహన్ జోష్యం చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. కచ్చితంగా వచ్చే ఎన్నికలలో 120 స్థానాలకు తక్కువ కాకుండా కాంగ్రెస్ గెలుస్తుందని చింతామోహన్ స్పష్టం చేయడం జరిగింది. B ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించేది లేదని తేల్చి చెప్పారు. నిత్యం సిబిఐ కేసులతో రాష్ట్రంలో రచ్చ కొనసాగుతుంది జగన్ మళ్ళీ అధికారంలోకి రాలేరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిరంజీవిలా అయోమయంలో పడిపోయారు అంటూ చింతామణి కీలక వ్యాఖ్యలు చేశారు.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.