
Prabhas : ప్రభాస్ ప్రస్తుతం వరసగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. సాహో తర్వాత కమిటయిన రాధే శ్యాం ఇంకా ప్రీప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. సమ్మర్ కానుకగా జూలై 30 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా తర్వాత డార్లింగ్ ప్రభాస్ చేయాల్సిన సినిమా వైజయంతీ మూవీస్ లో నిర్మించే సినిమా. ఈ సినిమా వైజయంతీ మూవీస్ కి 50 వ సినిమా కాబట్టి దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాడు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్.
Nag ashwin says that prabhas fans are going to hurt
ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.సైన్ ఫిక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు ఈ సినిమాకి క్రియేటివ్ హెడ్ గా వ్యవహరిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె నటిస్తోంది. కీలక పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించబోతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరిని అధికారకంగా కూడా ప్రకటించారు.
ఇక మహానటి సినిమాకి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ ని కూడా ఫైనల్ చేసుకున్నారు. కాని ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకి వస్తుందో మాత్రం క్లారిటీ లేదు. ఈ ప్రాజెక్ట్ కంటే తర్వాత అనౌన్స్ చేసిన సినిమాలు సలార్, ఆదిపురుష్ ఇప్పటికే సెట్స్ మీదకి వచ్చాయి. దాంతో ఫ్యాన్స్ నాగ్ అశ్విన్ మీద కాస్త గుర్రుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యం లో ఫ్యాన్స్ ని ఖుషీ చేసేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ పదిరోజుల్లో ఒక సర్ప్రైజ్ ఇస్తానంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. మరి ఆ సర్ప్రైజ్ ఏంటన్నది తెలియాలంటే ఆ పది రోజులు వేయిట్ చేయాల్సిందే.
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
This website uses cookies.