Nayanthara : ధనుష్ నీ అసలు రంగు ఇది.. నయనతార ఓపెన్ లెటర్ కోలీవుడ్ అంతా షేక్..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద అక్కడ స్టార్ హీరోయిన్ నయనతార సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె తన ఓపెన్ లెటర్ ద్వారా ధనుష్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. ధనుష్ స్టేజ్ మీద మంచి మాటలు ఉత్సాహకరమైన మాటలు ఫ్యాన్స్ తో చెబుతాడు కానీ అతను అలాంటి వాడు కాదంటూ ఆమె ఫైర్ అయ్యింది. స్వశక్తితో ఎదిగిన తనకు ఇలాంటి అడ్డంకులు ఎన్నో దాటుకుని వచ్చానని నయనతార రాసుకొచ్చారు. ఇంతకీ అసలు వివాదానికి కారణం ఏంటంటే.. నయనతార బయోపిక్ గా ఒక డాక్యుమెంటరీ వస్తుంది. ఇందులో నయనతార విఘ్నేష్ శివన్ మ్యారేజ్ కి సంబందించిన వీడియోస్ కూడా పెట్టనున్నారు. నెట్ ఫ్లిక్స్ నుంచి ఈమధ్యనే దీనికి సంబందించిన టీజర్ రిలీజైంది. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ గా వస్తున్న ఈ డాక్యుమెంటరీ పై ధనుష్ ప్రొడక్షన్ నుంచి 10 కోట్ల నష్ట పరిహారం వేశారు. అది కూడా ఆ డాక్యుమెంటరీలో తమ ప్రమేయం లేకుండా తమ సినిమాకు సంబందించిన క్లిప్స్ వాడుకున్నందుకు ఈ నష్ట పరిహారం దావా వేశారు.
ఐతే ఈ వ్యవహారాన్ని సామరస్యపూర్వకంగానే సాల్వ్ చేద్దామని అనుకున్నా కుదరలేదు. అందుకే ఓపెన్ లెటర్ తో దాన్ని బట్ట బయలు చేస్తూ నయనతార ధనుష్ ని ఎటాక్ చేసింది. ధనుష్ నిర్మాణంలో నయనతార లీడ్ రోల్ లో విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన నాన్ రౌడీ థాన్ కి సంబందించిన క్లిప్స్ వాడుకుంటామని ధనుష్ ని అడిగితే అతను ససేమీరా నో అన్నారట. ఐతే టీజర్ లో 3 సెకన్ల క్లిప్ వచ్చే సరికి ధనుష్ ఆ డాక్యుమెంటరీ మీద కేసు వేశాడు.
Nayanthara : ధనుష్ నీ అసలు రంగు ఇది.. నయనతార ఓపెన్ లెటర్ కోలీవుడ్ అంతా షేక్..!
నయనతార కూడా తిరిగి ఈ ఇష్యూని కోర్ట్ లోనే తేల్చుకుందామని హెచ్చరించారు. ఐతే ఈ ఇష్యూపై నయనతార ఓపెన్ లెటర్ రాయడం ధనుష్ ఇమేజ్ కి కొంత డ్యామేజ్ కలిగించిందని చెప్పొచ్చు. వాళ్లు అడిగిన దాన్ని కాదు కూడదు అని కాకుండా మరో విధంగా ఏదైనా హెల్ప్ చేసుంటే బాగుండేదని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ధనుష్ పై నయనతార ఎటాక్ కోలీవుడ్ ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. Nayanthara , Dhanush, Kollywood, Vighnesh Siva, Nan Rowdy Thaan
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…
Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విషయంలో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది.…
This website uses cookies.