
Nara Ramamurthy Naidu : అవమాన భారంతో రాజకీయాలకు రామ్మూర్తి నాయుడు గుడ్ బై
Nara Ramamurthy Naidu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Andhra pradesh CM చంద్రబాబు నాయుడు Chandrababu Naidu Brother తమ్ముడు రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. మరణ వార్త తెలియడంతో నారా, నందమూరి కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. ఇక నారా రామ్మూర్తి నాయుడు వ్యక్తిగత, రాజకీయ జీవితానికి వస్తే… 72 ఏళ్ళ రామ్మూర్తి నాయుడు… నారా కర్జూరనాయుడు, అమ్మన్నమ్మ దంపతులకు రెండో కుమారుడు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు. ఒకరు నటుడు రోహిత్, మరొకరు నారా గిరీష్. 1994 లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 1999 వరకు ఆయన ఎమ్మెల్యేగా పని చేసారు.
1999 ఎన్నికల్లో మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. తన సొంత నియోజకవర్గం నుంచి ఓటమి పాలు కావడంతో అవమాన భారంతో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అనంతరం సైతం అనారోగ్య కారణాలు ఆయనను వెంటడంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అప్పుడప్పుడు తన సోదరుడు చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో పార్టీ బాధ్యతలు చూసేవారు.
Nara Ramamurthy Naidu : అవమాన భారంతో రాజకీయాలకు రామ్మూర్తి నాయుడు గుడ్ బై
2014లో చంద్రబాబు తిరిగి సిఎం కావడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. రామ్మూర్తి నాయుడు అనారోగ్య దృష్ట్యా నారా రోహిత్ సినిమాలకు కూడా దూరం అయినట్లుగా చెబుతుంటారు. ఇటీవలే రోహిత్ నిశ్చితార్ధం కూడా జరిగింది. కొడుకు పెళ్లి చూడకుండానే రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అంత్యక్రియలు వారి స్వగ్రామమైన నారావారిపల్లెలో జరగనున్నాయి.
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…
Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…
Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…
Weather Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలతో…
FIFA 2026 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రీడల్లో ఫుట్బాల్ అగ్రస్థానంలో ఉంటుంది. భారత్లో క్రికెట్కు ఉన్న…
Father Pension Money : హైదరాబాద్లో సంచలనం సృష్టించిన పెన్షన్ హత్య కేసులో మల్కాజిగిరి కోర్టు కీలక తీర్పు వెలువరించింది.…
29 Movie Review : ఓటీటీ వేదికల్లో ఇటీవలి కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమాల్లో ‘29’ ఒకటి. తమిళంలో విడుదలైన…
Telangana Womens : తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న…
Pension : ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజంగా అర్హులైన వారికి చేరితే వారి జీవితాల్లో ఎంతో మార్పు తీసుకురాగలవు. ముఖ్యంగా…
This website uses cookies.