Taraka Ratna : ఏపీలో నందమూరి తారకరత్నకు చేదు సంఘటన ఎదురైంది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ ఈరోజు యువ మంగళం పేరిట పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 11 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. ఆయనతోపాటు తారకరత్న కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనూ తారకరత్న యువ మంగళ పాదయాత్రలో అపశృతికి గురయ్యారు. సెకండ్స్ లోనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు వెంటనే తారకరత్నను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
చికిత్స అనంతరం ఆయన పరిస్థితి క్రిటికల్ గా మారడంతో వెంటనే బెంగుళూరుకి తరలించారని తెలుస్తుంది. అయితే తారకరత్న స్పృహ తప్ప లేదని ఆయనపై విష ప్రయోగం జరిగిందని టిడిపి నేతలు చెప్పుకొస్తున్నారు. దీనికి కారణం ఆయన బాడీ నీలం రంగులోకి మారడం అని తెలుస్తుంది. యాత్ర ప్రారంభించేముందు తీర్థప్రసాదాలు తీసుకున్నారని ఆ కారణం గానే పల్స్ పడిపోయిందని, దాదాపు 45 నిమిషాల దాకా ఆయనకు పల్స్ అందలేదని, మళ్లీ ఆయనను యధావిధిగా తీసుకురావడానికి డాక్టర్స్ చాలా కష్టపడ్డారని తెలుస్తుంది.
అయితే నిజానికి ఈ కార్యక్రమంలో ఈ యాత్రలో పాల్గొనకూడదు. 48 గంటల ముందు ఆయన ఈ షెడ్యూల్ ని పెట్టుకున్నారు. ఈలోపే ఇలా జరగటం ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. దీంతో కావాలనే ఎవరు ఆయనపై విష ప్రయోగం చేశారని సోషల్ మీడియాలో టిడిపి నేతలు చెప్పుకొస్తున్నారు. లోకేష్ పాద యాత్ర ప్రారంభించ తొలి రోజే ఇలా తారకరత్నకు విష ప్రయోగం జరగటం రాజకీయాలు సంచలనంగా మారింది. ఎవరో దగ్గర వాళ్లే తారకరత్న పై ఇలా విష ప్రయోగం చేశారని కొందరు అంటున్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.