poison experiment on Taraka Ratna
Taraka Ratna : ఏపీలో నందమూరి తారకరత్నకు చేదు సంఘటన ఎదురైంది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ ఈరోజు యువ మంగళం పేరిట పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 11 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. ఆయనతోపాటు తారకరత్న కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనూ తారకరత్న యువ మంగళ పాదయాత్రలో అపశృతికి గురయ్యారు. సెకండ్స్ లోనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు వెంటనే తారకరత్నను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
poison experiment on Taraka Ratna
చికిత్స అనంతరం ఆయన పరిస్థితి క్రిటికల్ గా మారడంతో వెంటనే బెంగుళూరుకి తరలించారని తెలుస్తుంది. అయితే తారకరత్న స్పృహ తప్ప లేదని ఆయనపై విష ప్రయోగం జరిగిందని టిడిపి నేతలు చెప్పుకొస్తున్నారు. దీనికి కారణం ఆయన బాడీ నీలం రంగులోకి మారడం అని తెలుస్తుంది. యాత్ర ప్రారంభించేముందు తీర్థప్రసాదాలు తీసుకున్నారని ఆ కారణం గానే పల్స్ పడిపోయిందని, దాదాపు 45 నిమిషాల దాకా ఆయనకు పల్స్ అందలేదని, మళ్లీ ఆయనను యధావిధిగా తీసుకురావడానికి డాక్టర్స్ చాలా కష్టపడ్డారని తెలుస్తుంది.
poison experiment on Taraka Ratna
అయితే నిజానికి ఈ కార్యక్రమంలో ఈ యాత్రలో పాల్గొనకూడదు. 48 గంటల ముందు ఆయన ఈ షెడ్యూల్ ని పెట్టుకున్నారు. ఈలోపే ఇలా జరగటం ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. దీంతో కావాలనే ఎవరు ఆయనపై విష ప్రయోగం చేశారని సోషల్ మీడియాలో టిడిపి నేతలు చెప్పుకొస్తున్నారు. లోకేష్ పాద యాత్ర ప్రారంభించ తొలి రోజే ఇలా తారకరత్నకు విష ప్రయోగం జరగటం రాజకీయాలు సంచలనంగా మారింది. ఎవరో దగ్గర వాళ్లే తారకరత్న పై ఇలా విష ప్రయోగం చేశారని కొందరు అంటున్నారు.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.