Rashmi Gautam : గుండె పగిలే వార్త.. ఎక్స్ట్రా జబర్ధస్త్ క్లోజ్.. కన్నీరు పెట్టుకున్న రష్మీ
Rashmi Gautam : బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.ఈ షో దశాబ్ధ కాలంగా ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది. జబర్ధస్త్ షో 2013లో ప్రారంభం అయింది. అప్పుడు వారంలో ఒకరోజు మాత్రమే ప్రసారం అయిన ఈ షో.. కొద్ది రోజుల తర్వాత రెండు రోజులకే చేరింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్లోకి ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వచ్చారు. వీరిలో చాలా మంది పాపులారిటీని సంపాదించుకొని స్టార్స్గా ఎదుగుతున్నారు. ఇక ఈ షోకు జడ్జ్లుగా వ్యవహరించిన సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబు, ఇంద్రజ కూడా మరింతగా హైలైట్ అయ్యారు. యాంకర్లుగా చేసిన రష్మీ గౌతమ్, అనసూయ భరద్వాజ్ పెద్ద పెద్ద స్టార్లుగా మారిపోయారు.
సక్సెస్ఫుల్గా సాగిపోతున్న సమయంలో జబర్ధస్త్ షోలో ఉన్నట్లుండి కుదుపులు వచ్చాయి. మొదటి నుంచీ ఈ షోకు జడ్జ్గా వ్యవహరిస్తున్న నాగబాబు, ఆ తర్వాత రోజా షో నుంచి వెళ్లిపోయారు. అలాగే మొదటి తరం కమెడియన్లు కూడా షోకి దూరమయ్యారు. ఆ సమయంలో కొత్త వాళ్లను తెచ్చి షోను మరింత ఫన్నీగా నడిపే ప్రయత్నం చేస్తున్నారు. షో నుంచి నాగబాబు, రోజా వెళ్లిపోయిన తర్వాత ఎంతో మంది జడ్జ్లుగా వచ్చారు. కానీ, వాళ్లందరిలోనూ ప్రత్యేకంగా నిలిచింది మాత్రం ఇంద్రజనే అన్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా ఆమె షోను సక్సెస్ చేయడంలో తన వంతు పాత్రను పోషిస్తుంది. కాని ఆమె కూడా జబర్ధస్త్ షోకి తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నట్టు తెలియజేసింది.
Rashmi Gautam : గుండె పగిలే వార్త.. ఎక్స్ట్రా జబర్ధస్త్ క్లోజ్.. కన్నీరు పెట్టుకున్న రష్మీ
ఇక తాజాగా రామ్ ప్రసాద్ తన స్కిట్ ద్వారా ఎక్స్ ట్రా జబర్ధస్త్ ఉండదనే విషయాన్ని తెలిపారు. ఇక్కడ రెండు కంపెనీలున్నాయి. ఇప్పుడు రెండు కలిపి ఒక్కటి కాబోతుంది. ఒకటి మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది. మొదట్నుంచి ఇందులోనే ఉన్నాను, అదే వెళ్లిపోతుండటంతో చాలా బాధగా ఉందని రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు. దీంతో అటు యాంకర్ రష్మి, నరేష్, కృష్ణభగవాన్, ఖుష్బూ ఇలా అంతా కన్నీళ్లు పెట్టుకున్నాడు. భావోద్వేగానికి గురయ్యారు. ఇకపై నుంచి జబర్దస్త్ షో మాత్రమే ఉంటుంది. రెండింటిని కలిపి ఒకే షోగా టెలికాస్ట్ చేయబోతున్నారు.. నిజంగా ఇది హార్ట్ బ్రేకింగ్ వార్తే అని చెప్పాలి.
Janasena : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్. అందుకే అన్ని విషయాలలో కూడా…
New Ration Card : ఏపీలో కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.…
PURANAPANDA SRINIVAS :హైదరాబాద్, మే 20: నాలుగు వందల పేజీల పవిత్ర సంపద, అత్యద్భుతమైన దైవీయ చైతన్యం, అపురూపమైన రమణీయ…
Janhvi Kapoor : ప్రపంచ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించే ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలింఫెస్టివల్లో తొలిసారి పాల్గొన్న బాలీవుడ్ నటి…
YS Jagan : ఏపీ రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ - టిడిపి నేత, మంత్రి…
Sukumar : పెద్ది తర్వాత రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ తో చేయాల్సిన మూవీ కొంచెం ఆలస్యమవుతుందని, ఈలోగా వేరే…
Trivikram : నటి పూనమ్ కౌర్ తాజాగా తన ఇన్ స్టా వేదికగా రెండు పోస్టులు పెట్టి త్రివిక్రమ్ ను…
Phone : జ్యోతిష్యాన్ని నమ్మేవారికి ఇది ఆసక్తికరంగా అనిపించవచ్చు కానీ తాజాగా వాట్సాప్ లో హల్చల్ చేస్తున్న ఓ సందేశం…
This website uses cookies.