
అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కోసం బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రమే కాదు మన టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ లో మెగాస్టార్ గా .. బిగ్ బి గా అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలిచిన శిఖరం లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి సినిమాలో ఛాన్స్ అంటే ఎవరు మాత్రం ఊహిస్తారు. ఇప్పటికే టాలీవుడ్ లో కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళతో అమితాబ్ బచ్చన్ నటించడం గొప్ప విషయం. అంతేకాదు ఇప్పుడు టాలీవుడ్ లో తెరకెక్కబోతున్న భారీ బడ్జెట్ సినిమా లో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ – టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కబోయే 50 వ సినిమాలో అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా లో నటించేదుకు అమితాబ్ బచ్చన్ కి దాదాపు 20 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ తో కలిసి దీపిక పదుకొణె, తాప్సీ హీరోయిన్స్ లాంటి నటించి క్రేజీ స్టార్స్ గా పాపులారిటీని సాధించిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా క్రేజ్ ని సంపాదించుకోవడానికి కారణం అమితాబ్ బచ్చన్ అని ఖచ్చితంగా చెప్పాలి. తాప్సీ.. అమితాబ్ బచ్చన్ తో పింక్ అన్న సెన్షేనషల్ హిట్ సినిమాలో నటించింది. ఆ తర్వాత మళ్ళీ ఇదే కాంబినేషన్ లో బద్లా అన్న సినిమా చేసి సూపర్ హిట్ అందుకుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న కి బాలీవుడ్ లో ఏకంగా అమితాబ్ బచ్చన్ తో నటించే అవకాశం వచ్చిందట.
బాలీవుడ్ లో సంచనల దర్శకుడిగా పేరు సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్ వికాస్ భల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట. 2021 లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుండగా ” డెడ్లీ ” అన్న టైటిల్ ని ఫిక్స్ చేశారట మేకర్స్. ఇక ఈ సినిమా కథాంశం తండ్రీ – కూతురు మధ్య సాగుతుందని సమాచారం. ఇలాంటి అద్భుతమైన కథలో అమితాబ్ బచ్చన్ తో నటించే అకవాశం దక్కించుకున్న రష్మిక మందన్న ఆనందానికి అవధులు లేవని ఫుల్ జోష్ లో ఉందని చెపుకుంటున్నారు. ఇక ఇప్పటికే సిద్దార్థ్ మల్హోత్రా కి జంటగా ” మిషన్ మజ్ఞు ” అన్న సినిమా చేస్తోంది. కాగా అమితాబ్ తో రష్మిక మందన్న నటించే సినిమా అవకాశం మరే హీరోయిన్ కి దక్కదని చెప్పుకుంటున్నారట.
Reels Watching : నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవనశైలిలో అంతర్భాగంగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్…
Jeera Water : ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రజల్లో విపరీతమైన అవగాహన పెరిగింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు…
summer : వేసవి కాలం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనందరిపై ప్రభావం చూపుతున్నప్పటికీ చిన్న పిల్లలపై…
Foreign Trip : సాధారణంగా మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఒక కల ఉంటుంది. కానీ ఫారిన్…
Ys Family : వైఎస్ కుటుంబానికి సంబంధించి గత పాతికేళ్ల కిందట ఒక ఊహించని సంఘటన జరిగిందనే వార్త ఇప్పుడు…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్ నిర్ణయాలు మళ్ళీ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల వరకు వైసిపి వెనుక ఉండి…
Ananya Nagalla : అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…
High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. రాష్ట్ర హైకోర్టులో వివిధ…
Students : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మరొక ముఖ్యమైన అడుగు వేసింది. ఇప్పటికే విద్యార్థుల విద్య, ఆరోగ్యం,…
YSR : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు యుద్ధాలు మరోవైపు పెరిగిపోతున్న ధరల వల్ల సామాన్యుడు గ్యాస్…
Summer Drinks : ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న ఈ కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు.…
This website uses cookies.