samantha-latest-post-viral-on-social-media
Samantha : ఇటీవల సమంత సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇండస్ట్రీకి హీరోయిన్ గా అడుగుపెట్టిన సమంత కు అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది కాదు. కానీ నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తన రేంజ్ మారిపోయింది. మనకు తెలిసిందే సమంత నాగచైతన్యలు ఒకరిని ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ పెళ్లయిన నాలుగు సంవత్సరాలకి వీరిద్దరూ విడిపోవాలని డిసైడ్ అయ్యారు. అంత అన్యోన్య దంపతులుగా ఉన్న వీరు సడన్గా విడాకులు తీసుకొని అందరిని షాకింగ్ కి గురి చేశారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా గడుపుతున్నారు.
samantha-latest-post-viral-on-social-media
ప్రస్తుతం సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న సమంత పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. అయితే తాజాగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో తను ప్రేమించే వ్యక్తి గురించి ఓ పోస్ట్ పెట్టింది. సమంతకు లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి అంటే ఎంతో ఇష్టం. ఆమె డైరెక్షన్లో ‘ ఓ బేబీ ‘ సినిమాలో కూడా నటించింది. అంతేకాదు నాగచైతన్య సమంత కాంబినేషన్ లో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ సినిమా అలానే ఆగిపోయింది. దీంతో నందినీ రెడ్డికి సమంతకు గ్యాప్ వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
samantha-latest-post-viral-on-social-media
అయితే రీసెంట్గా సమంత అవన్నీ ఫేక్ అని కొట్టి పడేసింది. నందినీ రెడ్డి బర్త్ డే సందర్భంగా సమంత ఓ పోస్ట్ పెట్టింది. అందులో ‘ లైఫ్ లో ప్రతి ఒక్కరికి నీలాంటి ఫ్రెండ్ ఉండాలి, కష్ట సమయాలలో ఆదుకోవడానికి నేనున్నాను అని ధైర్యం చెప్పడానికి, ప్రతి ఒక్కరికి నీలాంటి మంచి స్నేహితురాలు ఉండాలి, నువ్వు లేకుండా నేను లేను, నా లైఫ్ లో నువ్వు చాలా ఇంపార్టెంట్, నీపై ప్రేమను మాటల్లో చెప్పలేకపోతున్నా ‘ అని పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే సమంతకు నందినీ రెడ్డి అంటే అంత ఇష్టమా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్వరలోనే సమంత నందిని రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి.
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
This website uses cookies.