
Uday Kiran says no then athadu offer comes to mahesh babu
Mahesh Babu : మహేష్ బాబు ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం అతడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగులు ముఖ్యంగా.. గన్ చుడాలనుకోండి తప్పులేదు…కానీ బుల్లెట్ చుడాలనుకోవద్దు చచ్చిపోతారు. అనే డైలాగులు థియేటర్స్లో పేలాయి.‘అతడు’ చిత్రాన్ని అప్పట్లో దాదాపు రూ. 24 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. కానీ ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ. 16. 5 కోట్లకు అమ్ముడు పోయింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.17.5 కోట్లు వసూళు చేసింది. మొత్తంగా ‘అతడు’ సినిమాను అమ్మిన దానికి వచ్చిన వసూళ్లను చూస్తే సక్సెస్ సాధించిందనే చెప్పాలి.
ఈ సినిమా క్యాస్ట్ ఫెయిల్యూర్గా నిలిచింది. దాదాపు నిర్మాతకు రూ. 8.5 కోట్ల వరకు లాస్ను మిగిల్చింది.అయితే అతడు చిత్రాన్ని మహేష్ కన్నా ముందుగా పలువురు హీరోలతో ప్లాన్ చేశాడు త్రివిక్రమ్.నువ్వు నేను సినిమాతో పీక్స్ లోకి వెళ్ళిన ఉదయ్ కి ఈ సినిమా కథ చెప్పడంతో మూవీ స్టొరీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్రివిక్రమ్.. జయభేరి ఆర్ట్స్లో ఈ సినిమాని చేయాలని అనుకున్నారు. త్రివిక్రమ్, ఉదయ్ కిరణ్ ఇద్దరు అడ్వాన్స్లు కూడా తీసుకున్నారట కానీ షూటింగ్ టైంకి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట ఉదయ్ కిరణ్. వెంటనే పవన్ దగ్గరకు ఈ కథ తీసుకెళ్లాడట. ఆ సమయంలో పవన్ పడుకోవడంతో వెంటనే మహేష్ని అప్రోచ్ అయ్యాడు.
Uday Kiran says no then athadu offer comes to mahesh babu
సింగిల్ సిట్టింగ్ లోనే ఈ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్.. పద్మాలయ స్టూడియో పైన ఈ సినిమాని చేద్దామని మహేష్.. త్రివిక్రమ్కు ఆఫర్ చేశారు. కానీ జయభేరి ఆర్ట్స్లో తన రెండో సినిమాకి కమిట్ అవ్వడంతో ఆ బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కింది. టీవీలో ఈ సినిమా హిట్ కావడంతో ‘మా’ టీవీ ఈ సినిమాను రూ. 7 కోట్లకు రెన్యూవల్ చేసుకున్నట్టు సమాచారం. దీంతో క్యాస్ట్ ఫెయిల్యూర్గా నిలిచిన ఈ సినిమాకు శాటిలైల్ హక్కులు పెద్ద వరంగా మారాయి. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికీ టీవీల్లో ‘అతడు’ సినిమా ఎపుడు వచ్చినా.. మంచి టీఆర్పీలే రాబడుతోంది.
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…
Farmers : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను వేగంగా…
White Guava vs Red Guava : జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాల్లో ఒకటి. దీనిని…
Night Coffee : రాత్రి వేళల్లో కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, చదువులు లేదా…
Pani Puri : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్లలో పానీపూరి ఒకటి. గోల్ గప్పా, గప్చుప్, పుచ్కా…
Mahalakshmi Free Bus : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో కీలక మార్పులు…
Weight Loss : చాలామంది యువ వయసులో సులభంగా బరువు తగ్గగలుగుతారు. కానీ 40 ఏళ్లు దాటిన తర్వాత అదే…
Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమైంది. కాంగ్రెస్…
This website uses cookies.