Upasana join to Pawan Kalyan Janasena party
Upasana : తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా అంటే అభిమానులు ఎంత హడావిడి చేస్తారో అందరికీ తెలిసిందే. అలాంటిది ఆయన పాలిటిక్స్ లో దిగారు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు పాలిటిక్స్ చూసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. జనసేన పార్టీ స్థాపించి ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వెళ్లారు. గతంలో తన అన్నయ్య చిరంజీవి కూడా పార్టీని స్థాపించి రాజకీయాలు చేశారు కానీ ఆయనకు అంతగా వర్కౌట్ కాలేదు దీంతో మళ్ళీ సినిమాల వైపు వచ్చారు.
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాలని కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలవాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా మెగా కోడలు ఉపాసన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం రంగంలోకి దిగారని న్యూస్ వైరల్ అవుతుంది. దీని గురించి అభిమానులు తెలుసుకొని షాకింగ్ అవుతున్నారు. మెగా కోడలు ఉపాసన నిర్ణయానికి అందరూ గౌరవిస్తారు. ఉపాసన కోట్లాది ఆస్తికి అధిపతిరాలు. అలాగే మెగా ఫ్యామిలీకి ఒక చక్కటి కోడలు. ఉపాసన అందరి గురించి ఆలోచిస్తుంది.
Upasana join to Pawan Kalyan Janasena party
తన భర్త రామ్ చరణ్ గురించి కూడా ఎంతో ఆలోచిస్తుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం రంగంలోకి దిగారట. మెగా ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీని ప్రచారం చేయాలని అనుకుంటున్నారట. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొనాలని ఉపాసన సూచించింది. అలాగే అల్లు అర్జున్ కూడా ఈ యాత్రలో పాల్గొనాలని ఉపాసన సూచించినట్లు తెలుస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ కి అండగా మెగా ఫ్యామిలీ జనసేన పార్టీ కోసం రంగంలో దిగినట్లుగా తెలుస్తోంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.