
Varun Sandesh : తన భార్య నిద్ర మాత్రలు మింగినట్టు చెప్పిన వరుణ్ సందేశ్.. ఎందుకలా చేసింది ?
Varun Sandesh : టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ హిట్టు అందుకొని చాలా కాలమైంది. ఓ మంచి సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. కొన్నాళ్లుగా తనకు అచ్చొచ్చిన లవ్స్టోరీస్ కాకుండా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తోన్నాడు వరుణ్ సందేశ్.వరుణ్ సందేశ్ చేసిన తాజా మూవీ నింద. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీకి రాజేష్ జగన్నాధం వహించాడు. జూన్ 21న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్తో యథార్థ సంఘటనల ఆధారంగా నింద మూవీ రూపొందుతోంది.
వరుణ్ సందేశ్ గతంలో విలన్గా కూడా పని చేశారు. అయితే ఆయన విలన్గా చేసిన పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయారు. అయితే ప్రస్తుతం నింద చిత్రం చేస్తున్న వరుణ్ సందేశ్ తాజా ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్కి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వరుణ్ సందేశ్ హీరోయిన్ వితికా షేర్ ను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. అయితే వీరికి ఇప్పటివరకు పిల్లలే కాలేదు. నిత్యం ఈ విషయం పైన ట్రోల్స్ కు గురవుతూనే ఉంటారు. అయినప్పటికి ఈ విషయం పైన అదిరిపోయే కౌంటర్లను సైతం ఇస్తూ ఉంటారు ఈ జంట. వరుణ్ తో పెళ్లి జరిగిన ఒక సంవత్సరానికి వితికా నిద్ర మాత్రలు మింగిందనే వార్త గతంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇప్పటికి ఈ వార్తలు వైరల్ గా కావడంతో తాజాగా వరుణ్ సందేశ్ ఈ విషయం పైన అసలు విషయాన్ని తెలియజేశారు.
Varun Sandesh : తన భార్య నిద్ర మాత్రలు మింగినట్టు చెప్పిన వరుణ్ సందేశ్.. ఎందుకలా చేసింది ?
ముఖ్యంగా తన భార్య వితికాకు ఆ సమయంలో ఆరోగ్యం బాగాలేదని దీంతో హాస్పిటల్లో అడ్మిట్ చేయగా అప్పుడు తనకు నిద్రపోవడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయని గుర్తించిన వైద్యులు ఆమెకు ఇలాంటి మందులు ఇచ్చారని వాటితో పాటు వితిక స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయిందని తెలిపారు. అయితే వితికా నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలనుకుందంటూ ఎన్నో రూమర్స్ క్రియేట్ చేశారు. ఇప్పటికీ అలాంటి వార్తలు చూస్తూనే ఉన్నాము. కానీ అందులో నిజం లేదని తెలిపింది. అప్పుడు తాను అమెరికాలో ఉన్నానని వరుణ్ సందేశ్ తెలిపారు. అయితే వెంటనే ఈ విషయం తెలియగానే బయలుదేరి వచ్చేసానని తెలిపారు. తాను వెబ్ సిరీస్ చేస్తుందని, ఎప్పటికీ తనకి అండగా ఉంటానని వరుణ్ చెప్పుకొచ్చారు.
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.