Guppedantha Manasu : రిషి, వసును విడదీసేందుకు సాక్షి, దేవయాని మరో కుట్ర.. సాక్షినే కిడ్నాప్ చేయించిందని రిషికి తెలుస్తుందా?

Advertisement
Advertisement

Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం ఎపిసోడ్ 5 సెప్టెంబర్ 2022, 547 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చివరకు ఎలాగోలా వసుధర పరీక్ష రాస్తుంది. దీంతో రిషి కుదుటపడతాడు. జగతి, మహీంద్రా కూడా సంతోషిస్తారు. టెన్షన్ పడకు.. తను ఎగ్జామ్ బాగా రాస్తుంది కానీ.. నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అని రిషితో చెబుతాడు మహీంద్రా. ఆ తర్వాత ఎగ్జామ్ బాగా రాస్తుంది వసుధర. ఆ తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది. మరోవైపు వసు పనిచేసే రెస్టారెంట్ కు మహీంద్రా, జగతి, గౌతమ్ వస్తారు. మనం ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. వెంటనే రిషి, వసు ఇద్దరి పెళ్లి చేసేద్దాం అంటాడు మహీంద్రా. ఇంతలో గౌతమ్ కాల్ మాట్లాడి వచ్చి అంకుల్ నేను ఒక విషయం ఆలోచించాను అంటాడు. ఏంటి అంటే వాళ్లకు చెప్పకుండానే రిషి, వసు పెళ్లి చేసేద్దాం అంటాడు గౌతమ్. మేము కూడా అదే అనుకుంటున్నాం అంటాడు మహీంద్రా.

Advertisement

will vasudhara reveal the truth behind her kidnap in guppedantha manasu

మరోవైపు ఎగ్జామ్స్ అయిపోయాయన్న ఆనందంలో పిల్లలతో కలిసి ఒప్పుల కుప్ప ఆట ఆడుతూ ఉంటుంది వసు. ఇంతలో అక్కడికి వస్తాడు రిషి. మీరేంటి ఇలా సడెన్ గా వచ్చారు అంటుంది. అసలు నీకేమైంది. నువ్వు ఎందుకు అలా అక్కడ పడి ఉన్నావు అని అడుగుతాడు రిషి. దీంతో నేను పరీక్ష రాయకుండా చేయాలని అనుకుంది ఎవరో కాదు సాక్షి అనే విషయం రిషి సార్ కు చెప్పకూడదు. అది నేనే తెలుసుకోవాలి అని అనుకుంటుంది వసుధర. ఈ విషయాన్ని మనసులో నుంచి తీసేశాను. ఎవరు నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారో నాకు సరిగ్గా గుర్తులేదు అంటుంది వసు.

Advertisement

Guppedantha Manasu : సాక్షికి ఫోన్ చేసి తిట్టిన దేవయాని

మరోవైపు రిషి, వసుధర ఇద్దరు ఫోటోలను ఫోన్ లో చూస్తూ ఈ జంట ఎంత బాగుందో కదా అని అనుకుంటాడు. ఇంతలో జగతి రావడంతో రా జగతి చూడు.. రిషిధారలు.. మంచి జంట కదా అంటాడు. ఇక్కడ పుత్రరత్నం చూడు మొహం ఎలా పెట్టాడో అంటాడు మహీంద్రా.

దీంతో అస్తమానం నా కొడుకును విమర్శిస్తే బాగోదు అంటుంది జగతి. హలో జగతి గారు పుత్రరత్నం నాకూ కొడుకే అంటాడు. ఆ తర్వాత సాక్షి వేసిన ప్లాన్ వర్కవుట్ కాలేదని దేవయానికి తెలుస్తుంది. దీంతో షాక్ అవుతుంది దేవయాని. వెంటనే సాక్షికి ఫోన్ చేస్తుంది.

నువ్వు ఏ పని చేసినా సరిగ్గా చేయవా అంటూ సాక్షిపై విరుచుకుపడుతుంది దేవయాని. నీలో పర్ ఫెక్షన్ లేదు. ఏ పనీ సరిగ్గా చేయవా. ముందు రిషి ఎంగేజ్ మెంట్ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. రెండోసారి చాన్స్ వచ్చినా నువ్వు ఎంగేజ్ మెంట్ లో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నావు అని అంటుంది దేవయాని. నాకు మరో చిన్న అవకాశం దొరికినా చాలు ఆ సాక్షి, వసుధర ఇద్దరినీ విడదీస్తా అని మాటిస్తుంది సాక్షి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

53 mins ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

2 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

3 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

4 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

5 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

6 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

7 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

16 hours ago

This website uses cookies.