జిల్లాలోని బాపట్ల సిటీలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో రూ.రెండు కోట్ల విలువైన బంగారం గల్లంతు అయినట్లు బ్యాంక్ రీజినల్ మేనేజర్ తెలిపారు. ఈ విషయమై మేనేజర్ సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్యాంక్ మేనేజర్ బ్యాంకు అటెండర్ ప్యార్లీ ప్రశాంత్ రాజుపై అనుమానం వ్యక్తం చేశారు. ఇకపోతే రెండు కోట్ల రూపాయల విలువైన బంగారం అటెండర్ ఒక్కడే ఎలా మాయం చేయగలడనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
బ్యాంకులో అతడికి సాయంగా ఇంకెవరైనా ఉన్నారా? అనేది తేలాల్సి ఉంది. అయితే, అటెండర్ ప్యార్లీ ప్రశాంత్ రాజు పరారీలో ఉండటం పట్ల అతడిపైన అనుమానాలొస్తున్నాయి. అయితే, ఖాతాదారులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని, నిందితుడి కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపడుతున్నామని సీఐ కృష్ణయ్య పేర్కొన్నారు. బ్యాంకులో పని చేసే ఉద్యోగులు, సిబ్బందిని కూడా పోలీసులు విచారించనున్నారు. బ్యాంకు ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీతో పాటు స్థానికంగా ఆ ఏరియాలో ఉండే ఇతర సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ చేయనున్నారు.
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
This website uses cookies.