ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి కులమతాలకు అతీతంగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. బీజేపీ నేతలు మత రాజకీయాలు చేస్తున్నారని, వాటని మానుకోవాలని మంత్రి హితవు పలికారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రప్రభుత్వ ఆదేశాలతోనే రాష్ట్రంలో గణేశ్ చతుర్థి వేడుకలపై డెసిషన్ తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.
కమలం పార్టీ నేతలకు హిందూమతంపై గౌరవం ఉంటే గతంలో ఆలయాలను కూల్చిన టీడీపీని ప్రశ్నించేవారని విమర్శించారు. బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకే రాష్ట్రప్రభుత్వం వినాయక చవితి వేడుకలు, ఉత్సవాలపై నిర్ణయం తీసుకుందని తెలిపారు. బీజేపీ నేతలు వైసీపీ సర్కారుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మతం ముసుగులో పాలిటిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ సర్కారు కానీ, నేతలు కానీ వినాయక చవితి జరుపుకోవద్దని చెప్పలేదని తెలిపారు.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.