
Pippali : పిప్పళ్ళను మీ ఆహారంలో చేర్చుకోండి...? మీకు శ్రీరామరక్ష ...?
Pippali : పిప్పళ్ళను మీ ఆహారంలో చేర్చుకోండి…? మీకు శ్రీరామరక్ష …?
Pippali : ఈ పిప్పని భారతీయ పొడవాటి మిరియాలు అని తిప్పలి అని కూడా పిలుస్తారు. ఈ పిప్పని మిరియాల రుచిని కలిగి ఉంటుంది. ఇది పొడవాటి మిరియాలు కలిగి ఉంటుంది. మిరియాలు కంటే కూడా ఎక్కువ ఘాటును కలిగి ఉంటుంది. ఈ పిప్పలు పండుని, ఎండబెట్టి, మసాలా దినుసులుగా వినియోగిస్తారు. ఈ పిప్పలితో అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. జలుబు, ఆస్తమా, దగ్గు వంటి సమస్యలకు, శ్వాస కోశ బంధిత వ్యాధులకు కూడా ఈ పిప్పళ్ళు బాగా ఉపయోగపడతాయి. వీటిని తరచూ తింటే ఎటువంటి లాభాలు కలుగుతాయి..? ఈ పిప్పళ్ల ని ఎలా వినియోగిస్తారు..? వీటివల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తెలుసుకుందాం…
పిప్పళ్ళ పొడి 1గ్రాము, పాత బెల్లం 5గ్రాములు తీసుకొని బాగా కలిపి చిన్న ఉండలు లాగా చేయాలి. వీటిని రోజు పూటకి ఒకటి చొప్పున, మింగాలి. ఇలా చేస్తే, దగ్గు, ఆస్తమా వంటివి రావు. ఈ వ్యాధులకు పిప్పళ్ళు బాగా పనిచేస్తాయి. అసిడిటీ, ఛాతిలో మంట, పుల్లని త్రేన్పులు సమస్యలు పిప్పళ్లతో తగ్గించుకోవచ్చు.1 గ్రాము గ్రామ పిప్పలపొడి కి అర టీ స్పూన్ తేనె కలిపి, రెండు పూటలా భోజనం తర్వాత తీసుకుంటే, కొన్ని అనారోగ్య సమస్యలు రావు.
ఈ పిప్పళ్ళ ఔషధమును, మట్టి పాత్రను తీసుకొని అందులో పిప్పళ్ళను వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడిని, 3 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఒక టీ స్పూను పిప్పళ్ళ పొడికి తేనెను కలిపి, నోట్లో చప్పరించి మింగుతూ ఉండాలి. రోజుకి పొద్దు, మాపు రెండు సార్లు చేయాలి. ఆకలి తగ్గిన వారికి బాగా ఆకలి వేస్తుంది. పిప్పళ్ళు, వసపొడిని సమాన భాగాలలో తీసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడు గ్రాముల మోతాదులో గోరువెచ్చని నీటిని చేర్చి లేదా పాలతో కలిపి రోజుకు రెండు మార్లు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. 1/2 గ్రామ పిప్పల పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి తాగాలి, రోజుకు రెండుసార్లు ఇలా చేశారంటే, వికారం, తల తిరగడం, వాంతులు వంటి సమస్యలు తొలగిపోతాయి.
పిప్పళ్ళ పొడిని రెండు గ్రాముల మోతాదుల్లో తీసుకొని, దీనికి ఒకటి స్పూన్ తేనెను కలిపి రోజు పొద్దున, సాయంకాలం తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారికి, ఇది దివ్య ఔషధం. ఇది తీసుకున్న తర్వాత ఒక గంట పాటు ఏ ఆహార పదార్థాలు, ఏవైనా తినకూడదు. అరగంట వరకు ఏమి తీసుకోకూడదు. ఇలా చేస్తేనే దీని ఫలితం ఉంటుంది.
ఇంకా ఒక గ్లాస్ మజ్జిగలో రెండు గ్రాముల పిప్పళ్ళ పొడిని కలిపి, ప్రతిరోజు పొద్దు, మాపు తీసుకోవాలి. దీనివల్ల మహిళల్లో ప్రసవం అయిన తరువాత వచ్చే పొట్ట సమస్యలు త్వరగా తగ్గుతాయి. ప్రసవమైన మహిళలకు పొట్ట వస్తుంది. పొట్ట తగ్గి సమతులంగా అవుతుంది. అంతేకాదు తల్లి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
This website uses cookies.