Pippali : పిప్పళ్ళను మీ ఆహారంలో చేర్చుకోండి...? మీకు శ్రీరామరక్ష ...?
Pippali : పిప్పళ్ళను మీ ఆహారంలో చేర్చుకోండి…? మీకు శ్రీరామరక్ష …?
Pippali : ఈ పిప్పని భారతీయ పొడవాటి మిరియాలు అని తిప్పలి అని కూడా పిలుస్తారు. ఈ పిప్పని మిరియాల రుచిని కలిగి ఉంటుంది. ఇది పొడవాటి మిరియాలు కలిగి ఉంటుంది. మిరియాలు కంటే కూడా ఎక్కువ ఘాటును కలిగి ఉంటుంది. ఈ పిప్పలు పండుని, ఎండబెట్టి, మసాలా దినుసులుగా వినియోగిస్తారు. ఈ పిప్పలితో అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. జలుబు, ఆస్తమా, దగ్గు వంటి సమస్యలకు, శ్వాస కోశ బంధిత వ్యాధులకు కూడా ఈ పిప్పళ్ళు బాగా ఉపయోగపడతాయి. వీటిని తరచూ తింటే ఎటువంటి లాభాలు కలుగుతాయి..? ఈ పిప్పళ్ల ని ఎలా వినియోగిస్తారు..? వీటివల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తెలుసుకుందాం…
పిప్పళ్ళ పొడి 1గ్రాము, పాత బెల్లం 5గ్రాములు తీసుకొని బాగా కలిపి చిన్న ఉండలు లాగా చేయాలి. వీటిని రోజు పూటకి ఒకటి చొప్పున, మింగాలి. ఇలా చేస్తే, దగ్గు, ఆస్తమా వంటివి రావు. ఈ వ్యాధులకు పిప్పళ్ళు బాగా పనిచేస్తాయి. అసిడిటీ, ఛాతిలో మంట, పుల్లని త్రేన్పులు సమస్యలు పిప్పళ్లతో తగ్గించుకోవచ్చు.1 గ్రాము గ్రామ పిప్పలపొడి కి అర టీ స్పూన్ తేనె కలిపి, రెండు పూటలా భోజనం తర్వాత తీసుకుంటే, కొన్ని అనారోగ్య సమస్యలు రావు.
ఈ పిప్పళ్ళ ఔషధమును, మట్టి పాత్రను తీసుకొని అందులో పిప్పళ్ళను వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడిని, 3 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఒక టీ స్పూను పిప్పళ్ళ పొడికి తేనెను కలిపి, నోట్లో చప్పరించి మింగుతూ ఉండాలి. రోజుకి పొద్దు, మాపు రెండు సార్లు చేయాలి. ఆకలి తగ్గిన వారికి బాగా ఆకలి వేస్తుంది. పిప్పళ్ళు, వసపొడిని సమాన భాగాలలో తీసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడు గ్రాముల మోతాదులో గోరువెచ్చని నీటిని చేర్చి లేదా పాలతో కలిపి రోజుకు రెండు మార్లు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. 1/2 గ్రామ పిప్పల పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి తాగాలి, రోజుకు రెండుసార్లు ఇలా చేశారంటే, వికారం, తల తిరగడం, వాంతులు వంటి సమస్యలు తొలగిపోతాయి.
పిప్పళ్ళ పొడిని రెండు గ్రాముల మోతాదుల్లో తీసుకొని, దీనికి ఒకటి స్పూన్ తేనెను కలిపి రోజు పొద్దున, సాయంకాలం తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారికి, ఇది దివ్య ఔషధం. ఇది తీసుకున్న తర్వాత ఒక గంట పాటు ఏ ఆహార పదార్థాలు, ఏవైనా తినకూడదు. అరగంట వరకు ఏమి తీసుకోకూడదు. ఇలా చేస్తేనే దీని ఫలితం ఉంటుంది.
ఇంకా ఒక గ్లాస్ మజ్జిగలో రెండు గ్రాముల పిప్పళ్ళ పొడిని కలిపి, ప్రతిరోజు పొద్దు, మాపు తీసుకోవాలి. దీనివల్ల మహిళల్లో ప్రసవం అయిన తరువాత వచ్చే పొట్ట సమస్యలు త్వరగా తగ్గుతాయి. ప్రసవమైన మహిళలకు పొట్ట వస్తుంది. పొట్ట తగ్గి సమతులంగా అవుతుంది. అంతేకాదు తల్లి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
Samantha- Naga Chaitanya | టాలీవుడ్లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…
This website uses cookies.