Categories: HealthNews

Energy Drinks : పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇస్తున్నారా…నిపుణులు ఏమంటున్నారు తెలుసా…?

Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి త్వరగా శక్తి రావడానికి అని ఈ డ్రింక్స్ ని ఇస్తున్నారు. ఈ డ్రింక్స్ పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఎక్కువగా అలవాటుగా మారింది. కానీ పిల్లల ఆరోగ్యం పై ముఖ్యంగా వారి కిడ్నీలపై ఎలాంటి చెడు ప్రభావం చూపిస్తుందో నిపుణులు తెలియజేస్తున్నారు..

Energy Drinks : పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇస్తున్నారా…నిపుణులు ఏమంటున్నారు తెలుసా…?

Energy Drinks  పిల్లలపై ఎనర్జీ డ్రింక్స్ ప్రభావం

ఎనర్జీ డ్రింక్స్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో డాక్టర్లు ఏం తెలియజేశారు తెలుసుకుందాం.. ఎనర్జీ డ్రింక్స్ లో ఉండే పదార్థాలు, చిన్న పిల్లల కిడ్నీ పనితీరును పాడు చేయగలదు. వీటిలో ఎక్కువగా ఉండే కెఫిన్,ఇంకా చక్కెర ఇతర రసాయనాలు, శరీరంలో ముఖ్యమైన భాగంపై ఒత్తిడిని పెంచుతాయి. చిన్నప్పటి నుంచే ఈ ప్రభావాలు కనిపించకపోయినా, భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారవచ్చు. ఎనర్జీ డ్రింక్స్ తీసుకున్న తర్వాత, ఎక్కువగా, మూత్రం ద్వారా బయటకు పంపబడుతుంది. దీనివల్ల శరీరం నీరసం గురవుతుంది. పిల్లలు సరిపడ నీరు తాగకపోతే శరీరం బలహీన పడుతుంది. దీనివల్ల కిడ్నీలు బలహీనపడతాయి. శరీరంలో తేమ తగ్గి,పనిచేసే శక్తిని కోల్పోతుంది. డ్రింక్స్ లో చెక్కర, సోడియం,ఫాస్ఫరస్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇది మూత్రం ద్వారా బయటకు వెళ్లే సమయంలో, రాళ్ళలాగా గడ్డకట్టి అవకాశం కూడా ఉంటుంది కిడ్నీలో రాళ్లు వస్తే చాలా నొప్పి వస్తుంది. చిన్నప్పుడే ఈ సమస్య వస్తే పిల్లలకు శరీరం చాలా ఇబ్బందులను పడాల్సి వస్తుంది.

ఎనర్జీ డ్రింక్స్ లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కావున, బరువు పెరుగుతారు. షుగర్ వంటి సమస్యలు కూడా రావచ్చు.కిడ్నీ పనితీరు నెమ్మదిగా ప్రభావితం చేస్తుంది. దీనికి బదులు పిల్లలకు తేనె కలిపి తక్కువ తీపి ఉన్న ట్రిప్షన్ ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎనర్జీ డ్రింక్స్ లో ఉండే ఉత్సాహాన్ని ఇచ్చే పదార్థాలు పిల్లల శరీరంలో రక్త పోటును వేగవంతం చేస్తాయి. ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే, కిడ్నీలపై ప్రభావం మరింత పెరిగి ఒత్తిడి పడి, సరిగ్గా పని చేయలేకపోవచ్చు. ఇది అందరూ పిల్లలు కాదు, కానీ బలహీనంగా ఉన్న పిల్లల్లో త్వరగా చెడు ప్రభావాన్ని చూపించే ప్రమాదం ఉంది. పిల్లలు ఆడుకునేటప్పుడు లేదా బాగా శారీరక శ్రమలు చేసినప్పుడు ఎనర్జీ డ్రింక్స్ ను వెంటనే ఇవ్వడం చేత కిడ్నీలపై ప్రమాదం పెరుగుతుంది. ఇది చిన్న కిడ్నీలని ఇంజూరి (Acute Kidney Injure ) అనే పరిస్థితికి దారి తీయవచ్చు.

ఈ మూడు రోజుల నుంచి వారంలోపే కిడ్నీలు పూర్తిగా పాడే అవకాశం కూడా పెరుగుతుంది. చిన్నపిల్లల శరీరం ఇంకా పెరుగుతూ ఉంటుంది.అలాంటి సమయంలో రసాయనాలు ఎక్కువగా ఉన్నటువంటి శరీర భాగాలు ఒత్తిడికి లోనవుతాయి. పెద్దల్లో పోలిస్తే పిల్లలు తక్కువ శక్తిని కలిగి ఉంటారు. పిల్లల ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వకూడదు, అనే విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి చేసే డ్రింక్స్ అంటే సహజమైన పండ్ల రసం,కొబ్బరినీళ్లు,లేదా పాలు లాంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్యాయాలు ఉన్నాయి. ఇవి పిల్లల శరీరానికి తగినంత నీటితో ఉంచుతాయి.అలాగే,పెరుగుదలకు కూడా దోహదపడతాయి. రసాయనాలతో నిండిన అనారోగ్యాన్ని కలిగించే డ్రింక్స్ దూరంగా ఉంచండి.

Recent Posts

Affair : చెల్లెలు భ‌ర్త‌తో స్టార్ హీరోయిన్ ఎఫైర్.. ఆ హీరోని కూడా వ‌ద‌ల్లేదుగా..!

Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…

5 hours ago

TSRTC : రాఖీ సందర్బంగా ఏకంగా 30 % చార్జీలను పెంచిన TSRTC

TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…

6 hours ago

Rakhi Festival : రక్షాబంధన్ స్పెషల్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన రాష్ట్రాలు!

Rakhi Festival :  రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…

7 hours ago

Holidays : విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెల‌వు..!

Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…

8 hours ago

Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్‌ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్‌ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…

9 hours ago

Rakhi Gift : ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్ – వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..!?

Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…

10 hours ago

India : అమెరికా కు భారీ షాక్ ఇచ్చిన భారత్

India  : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…

11 hours ago

Nara Lokesh : 2029 సీఎం అభ్యర్థిగా నారా లోకేష్..?

Nara Lokesh  : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…

12 hours ago