Are you suffering from Kidney Stone Problem
Kidney Stone Problem : ప్రస్తుతం మనం ఉన్న కాలంలో మనం తీసుకునే ఆహారం మూలంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అయితే అలాంటి సమస్యని మనం నిత్యం తీసుకుని కూరగాయలు ద్వారా మన శరీరానికి శక్తి వస్తూ ఉంటుంది. అంతే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ కూడా కూరగాయలు ఎంతగానో సహాయపడతాయి. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్య కూడా తగ్గిపోతుంది. ఎక్కువగా లభించే మునగకాయలతోనూ మంచి ఉపయోగాలు ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ములక్కాయ ముక్కలు అంటే సాంబార్లో ఎక్కువగా వేస్తూ ఉంటారు. అలాగే టమాటా తో కూడ కూర వండుతూ ఉంటారు. అదేవిధంగా మునగ రుచి వేరుగా ఉంటుంది.
అంతేకాకుండా ఆయుర్వేదంలోనూ మునగ గురించి ప్రత్యేకమైన స్థానం ఉంది. జీర్ణ సంబంధిత ఇబ్బందులు తగ్గిపోతే ఎముకలను దృఢంగా మార్చుతాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచడం చాలా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ మునగకాయ వలన అసలు ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం… మునగ ఆకుతో చేసిన కూర తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతాయి. డయాబెటిస్ సమస్యలు ఉన్నవాళ్లకి కూడా ఈ మునగాకులు చాలా సహాయ పడతాయి. దీని ఆకులు యాంటీ డయాబెటిక్ ,యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
Are you suffering from Kidney Stone Problem
ఉదర సంబంధిత ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఈ మునగ ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని తీసుకోవడం వలన మలబద్ధకం లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లు తప్పకుండా ఈ మునగ ఆకులను తీసుకోవాలని చెప్తున్నారు. దీనిలో పోషకలు చాలా ఉన్నాయి. ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే తప్పనిసరిగా మునగ ఆకులను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కిడ్నీలో రాళ్లను కరిగించి మూత్రం ద్వారా బయటికి వెళ్లేందుకు ఉపయోగపడుతున్నాయి. మునగ ఆకుల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇది గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారికి ఎంతో సహాయపడుతుంది.
GST 2.0 Effect Gold Price Reduce : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో తీసుకొచ్చిన తాజా సంస్కరణలు విప్లవాత్మకమని…
Best Govt Jobs : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎప్పటి నుంచీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. స్థిరమైన జీతం, భద్రమైన…
Lokesh Delhi Tour : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తాజాగా ఢిల్లీ పర్యటన…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మరోసారి రైతు సమస్యల పేరిట ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నెల 9వ తేదీన యూరియా…
Harish Rao met with KCR : BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో శనివారం…
I Phone 17 | టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్ను ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోంది. 'ఆ డ్రాపింగ్' (Awe…
e Aadhaar App | భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే, ఆధార్ కార్డులో చిన్న చిన్న…
TGSRTC | తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. తొలి దశలో…
This website uses cookies.