Categories: HealthNewsTrending

Diabetes Chocolate : గుడ్ న్యూస్… డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు.. ఇన్సులిన్ చాక్లెట్… సూపర్ రిజల్ట్…!

Advertisement
Advertisement

Diabetes Chocolate : ప్రపంచంలో చిన్న పెద్ద వయసు లేకుండా ప్రతి ఒక్కరిని వేధించే సమస్య షుగర్. ఈ వ్యాధితో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు.. దీన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ప్రతినిత్యం 7కోట్ల మందికి పైగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఇంజక్షన్లను తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు డయాబెటిస్ని కంట్రోల్ చేయడానికి నొప్పి లేకుండా ఇంజక్షన్ లేకుండా డయాబెటిస్ చికిత్సలు ఉపయోగపడే ఔషధం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఇన్సులిన్ చాక్లెట్ దీని రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. కొన్ని పరిశోధనల ప్రకారం మధుమేహ రోగులు ఇప్పుడు చాక్లెట్ లేదా క్యాప్సిల్స్ తీసుకోవడం వలన ఇన్సులిన్ లోపాన్ని అధికమించవచ్చట. ఈ చాక్లెట్లలలో మానవ వెంట్రుకల కంటే చిన్న పరిమాణంలో ఉండే నానో క్యారియర్లు కలిగి ఉంటుంది. దీనిలో ఇన్సులిన్ ఉంటుందట శరీరం తగినంత పరిమళనంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయలేనప్పుడు మన బ్లడ్ లో ఉన్న చక్కెర స్థాయిని ప్రాసెస్ చేయడం ఆపుతుందటకు వెళ్లే బదులు ఆ చక్కెర రక్తంలోనే ఆగిపోతుంది.

Advertisement

కావున దీనికి వైద్యులు షుగర్ వ్యాధి అని పేరు పెట్టారు.. ప్రస్తుతం శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త చాక్లెట్ శరీరంలో ఇన్సులిన్ ని కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడుతుందట.బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆహారాన్ని జీర్ణం చేసి ఎంజాయ్ లు చురుగ్గా మారి ఆ పూతను నిత్యన్యం చేస్తూ ఉంటాయి. పూత కరిగిపోయినప్పుడు ఇన్సులిన్ విడుదలవుతుంది. ఇది బ్లడ్ నుండి చక్కెరను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా చేస్తే శరీరంలో పెరిగిన షుగర్ కు ఆటోమేటిక్గా ఇన్సులిన్ తయారవుతుంది. డయాబెటిస్ కు నిర్వహణకు ఇది అత్యంత ఆచరణమాత్రమైన మార్గమని ఇది రోగికి కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

Advertisement

దాంతో అవసరాన్ని బట్టి ఇన్సులిన్లు కంట్రోల్ చేయచ్చని అయితే ఇంజక్షన్ లో ఇన్సులిన్ ఒకేసారి విడుదల చేస్తారని చెబుతున్నారు. ఈ విధంగా ఇన్సులిన్ లోడ్ చేసిన చాక్లెట్ తినడం వల్ల ప్రమాదాన్ని కంట్రోల్ చేయవచ్చు అని చెప్తున్నారు.ఈ పరిశోధన జంతువులపై జరిపారు. చివరిసారి ఇది బాబున్ పై పరీక్ష చేశారు. దీని రిసల్ట్ చాలా బాగా వచ్చాయి. ఈ షుగర్ రహిత చాక్లెట్లు డయాబెటిక్ ఎలకలపై కూడా నిర్వహించారు. వీటిలోనూ సానుకూల ప్రభావం కనపడింది. ఇప్పటివరకు ఎటువంటి దృశ్య ప్రభావాలు కనపడలేదు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే దీనిని 2025లో మానవులపై పరిశోధన చేయనున్నారు… దీంతో మంచి ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

Advertisement
Advertisement

Recent Posts

Velidanda Village : వెలిదండ గ్రామం భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..!

Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…

2 hours ago

Serilingampalli BRS Party : రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.. పదవుల కోసం ప్రజలను మోసం చేశారు : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ

Serilingampalli BRS Party :  శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…

2 hours ago

Ram Charan Upasana Twins : రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లల కి DCM తాతయ్య అద్దిరిపోయే గిఫ్ట్ ..!

Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…

3 hours ago

Ys Jagan : జగన్ చేతికి సరికొత్త బ్రహ్మాస్త్రం .. కూటమి కి వణుకు పుట్టించే బ్రేకింగ్ న్యూస్..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…

4 hours ago

Telangana Municipal Elections : బ్రేకింగ్‌.. మున్సిపల్ ఎన్నికల‌ ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫ‌లితాలు విడుద‌ల‌.. ఆ పార్టీదే హవా..!

Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…

5 hours ago

BB Jodi Season 2 : రీతూ ఫొటోకి దండ.. థూ అంటున్నారు

BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…

5 hours ago

YSRCP : బిగ్ బ్రేకింగ్… వైసీపీ కి అతిపెద్ద నేత రాజీనామా..?

YSRCP  : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…

6 hours ago