Categories: ExclusiveHealthNews

Health Problems : స్వీట్స్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే…!!

Health Problems : స్వీట్స్ అంటే సహజంగా అందరూ ఇష్టంగానే తింటూ ఉంటారు. అయితే చాలామంది స్వీట్స్ తిని వెంటనే నీటిని తాగుతూ ఉంటారు. అయితే స్వీట్స్ తిన్న వెంటనే నీటిని తాగడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికమవుతుంది. అదే టైంలో మీరు ఏం తినకుండా ఎక్కువ స్వీట్లు తీసుకుంటే ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం.. మనం స్వీట్స్ తింటాము లేదు నీటిని త్రాగడానికి ఇష్టపడతాం. అయితే వీటి కలయిక అప్పుడప్పుడు కొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. నీళ్లు శరీరానికి హైడ్రేట్ గా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే కొన్ని ఆహార పదార్థాన్ని తీసుకున్న తర్వాత నీటిని తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ మెరుగైన ఆరోగ్యం కోసం మీరు అలా చేయకుండా ఉంటే మంచిది.

Do you drink water immediately after eating sweets

నీటితో లేదా లేకుండా తిన్న వ్యక్తులు రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి.వారి స్వీట్లు కలిసిపోయి తిన్నవారి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్నారు. అయితే ఒక అధ్యాయం ప్రకారం మీరు ఎంత ఎక్కువ నీటిని తీసుకుంటే చక్కెర సంతృప్తి కొవ్వు ఉన్న ఆహారాన్ని మీరు తక్కువ తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఒక కొత్త పరిశోధన ప్రకారం తిన్న వెంటనే నీటిని తీసుకోవడం వలన షుగర్ లో చక్కెర లెవెల్స్ గణనీయంగా అధికమవుతున్నాయని బయటపడింది. తాజా పరిశోధన ప్రకారం జామ్ డొనేట్ తిన్న 35 మంది మనుషులు సమూహంలో బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పరీక్షించడం జరిగింది. తినే ముందు లేదా తిన్న వెంటనే నీరు తాగాలి లేదా అసలు తాగలేదు. అంటే తినడానికి అరగంట ముందు తర్వాత కనీసం 30 నిమిషాలు సమయం గ్యాప్ ఇవ్వాలని కోరుకున్నారు.

Do you drink water immediately after eating sweets

డోనట్స్ తో పాటు నీటిని తీసుకున్న వ్యక్తులకు బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ మిగతా వాళ్ల కన్నా రెండింతలు ఎక్కువ అవుతుందని గుర్తించారు.జీర్ణవ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది : మీరు తినడం మొదలుపెట్టినప్పుడు నోటిలోని లాలాజలాల గ్రంధులు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఎంజైములను కలిగి ఉంటుంది. ఇది ఆహారం కోరికను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఆమ్ల జటరసాన్ని కలపడం వలన కడుపులో చిక్కటి ద్రవం ఏర్పడుతూ ఉంటుంది. ద్రవాలు చిన్నప్రేగులోకి వెళ్తాయి. పోషకాలు గ్రహించబడతాయి. బ్లడ్ లో పోషకాలు ఎన్నో భాగాలకి వెళుతూ ఉంటాయి. మిగిలిపోయిన పదార్థం బయటికి వచ్చినప్పుడు జీర్ణక్రియ పని ఆగిపోతుంది.

Do you drink water immediately after eating sweets

జీర్ణక్రియ పని పూర్తి అవ్వడానికి 24 నుండి 72 గంటల టైం తీసుకుంటుంది. తగినంత ద్రవాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి మంచి చేస్తుంది. తిన్న తర్వాత తాగడం మంచిది కాదు అని తేలింది. స్వీట్లు తీసుకున్న వెంటనే ఎందుకు దాహం వేస్తూ ఉంటుంది.. దీనికి కారణం గ్లూకోస్. స్వీట్లు ఉండే గ్లూకోస్ కడుపు కాళీ అయ్యే సమయాన్ని తగ్గించగలదు. దీని కారణంగా ద్రవాలు ప్రేగులకు చేరవు. అక్కడ అవి సూచించబడుతూ ఉంటాయి. కావున మీకు దాహం వేస్తూ ఉంటుంది. అయితే ఆ టైంలో నీళ్లు తాగితే దాహం తీరదు. శోషణ సమయం ముగిసే వరకు అంటే శరీరం మొత్తం గ్లూకోజు వాడే వరకు మీకు దాహం వేస్తూనే ఉంటుంది.

Recent Posts

Viral Video : కోడితో పిట్ట కొట్లాట.. ఈ పందెంలో ఎవరు గెలిచారో చూడండి..!

Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…

1 hour ago

Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

Rashmika Mandanna :  చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డ‌మ్ చిత్రం విజ‌య్‌కి బూస్ట‌ప్‌ని…

3 hours ago

Three MLAs : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ఛాన్స్..?

Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…

4 hours ago

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

5 hours ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

6 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

7 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

9 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

9 hours ago