Home » Exclusive » Do You Drink Water Immediately After Eating Sweets
Exclusive

Health Problems : స్వీట్స్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే…!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 30, 2023 10:20 pm
Advertisement

Health Problems : స్వీట్స్ అంటే సహజంగా అందరూ ఇష్టంగానే తింటూ ఉంటారు. అయితే చాలామంది స్వీట్స్ తిని వెంటనే నీటిని తాగుతూ ఉంటారు. అయితే స్వీట్స్ తిన్న వెంటనే నీటిని తాగడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికమవుతుంది. అదే టైంలో మీరు ఏం తినకుండా ఎక్కువ స్వీట్లు తీసుకుంటే ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం.. మనం స్వీట్స్ తింటాము లేదు నీటిని త్రాగడానికి ఇష్టపడతాం. అయితే వీటి కలయిక అప్పుడప్పుడు కొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. నీళ్లు శరీరానికి హైడ్రేట్ గా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే కొన్ని ఆహార పదార్థాన్ని తీసుకున్న తర్వాత నీటిని తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ మెరుగైన ఆరోగ్యం కోసం మీరు అలా చేయకుండా ఉంటే మంచిది.

Advertisement

Do you drink water immediately after eating sweets

నీటితో లేదా లేకుండా తిన్న వ్యక్తులు రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి.వారి స్వీట్లు కలిసిపోయి తిన్నవారి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్నారు. అయితే ఒక అధ్యాయం ప్రకారం మీరు ఎంత ఎక్కువ నీటిని తీసుకుంటే చక్కెర సంతృప్తి కొవ్వు ఉన్న ఆహారాన్ని మీరు తక్కువ తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఒక కొత్త పరిశోధన ప్రకారం తిన్న వెంటనే నీటిని తీసుకోవడం వలన షుగర్ లో చక్కెర లెవెల్స్ గణనీయంగా అధికమవుతున్నాయని బయటపడింది. తాజా పరిశోధన ప్రకారం జామ్ డొనేట్ తిన్న 35 మంది మనుషులు సమూహంలో బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పరీక్షించడం జరిగింది. తినే ముందు లేదా తిన్న వెంటనే నీరు తాగాలి లేదా అసలు తాగలేదు. అంటే తినడానికి అరగంట ముందు తర్వాత కనీసం 30 నిమిషాలు సమయం గ్యాప్ ఇవ్వాలని కోరుకున్నారు.

Advertisement

Do you drink water immediately after eating sweets

డోనట్స్ తో పాటు నీటిని తీసుకున్న వ్యక్తులకు బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ మిగతా వాళ్ల కన్నా రెండింతలు ఎక్కువ అవుతుందని గుర్తించారు.జీర్ణవ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది : మీరు తినడం మొదలుపెట్టినప్పుడు నోటిలోని లాలాజలాల గ్రంధులు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఎంజైములను కలిగి ఉంటుంది. ఇది ఆహారం కోరికను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఆమ్ల జటరసాన్ని కలపడం వలన కడుపులో చిక్కటి ద్రవం ఏర్పడుతూ ఉంటుంది. ద్రవాలు చిన్నప్రేగులోకి వెళ్తాయి. పోషకాలు గ్రహించబడతాయి. బ్లడ్ లో పోషకాలు ఎన్నో భాగాలకి వెళుతూ ఉంటాయి. మిగిలిపోయిన పదార్థం బయటికి వచ్చినప్పుడు జీర్ణక్రియ పని ఆగిపోతుంది.

Advertisement

Do you drink water immediately after eating sweets

జీర్ణక్రియ పని పూర్తి అవ్వడానికి 24 నుండి 72 గంటల టైం తీసుకుంటుంది. తగినంత ద్రవాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి మంచి చేస్తుంది. తిన్న తర్వాత తాగడం మంచిది కాదు అని తేలింది. స్వీట్లు తీసుకున్న వెంటనే ఎందుకు దాహం వేస్తూ ఉంటుంది.. దీనికి కారణం గ్లూకోస్. స్వీట్లు ఉండే గ్లూకోస్ కడుపు కాళీ అయ్యే సమయాన్ని తగ్గించగలదు. దీని కారణంగా ద్రవాలు ప్రేగులకు చేరవు. అక్కడ అవి సూచించబడుతూ ఉంటాయి. కావున మీకు దాహం వేస్తూ ఉంటుంది. అయితే ఆ టైంలో నీళ్లు తాగితే దాహం తీరదు. శోషణ సమయం ముగిసే వరకు అంటే శరీరం మొత్తం గ్లూకోజు వాడే వరకు మీకు దాహం వేస్తూనే ఉంటుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి