Cancer : ప్రతిరోజు మీరు లొట్టలేసుకొని తినే... అన్నంతో ఎంత ప్రమాదమో తెలుసా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు...?
Cancer : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా రోజువారి దినచర్యలో అన్నం తినడం సర్వసాధారణం. అన్నం తినకపోతే బ్రతకలేం. కొందరు అయితే,రోజుకి మూడు పూటలా అన్నమే తింటారు. అయితే నిపుణులు, ఈరోజు అన్నం తింటే ఆరోగ్యానికి పెను ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది ఒక తాజా పరిశోధనలో రుజువు చేయబడింది. వేగంగా మారిపోతున్న వాతావరణ పరిస్థితులు.ముఖ్యంగా, ఉష్ణోగ్రతలు పెరగడం,గాలిలో కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరగడం. ఇలాంటి అంశాలు మన పంటలపై విపరీత ప్రభావాన్ని చూపుతున్నాయి.ముఖ్యంగా, ఓరి ధాన్యం విష పదార్ధంగా శోషించుకోవడం వలన ఎంతో ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. గ్లోబల్ వైద్య జనరల్ లో వచ్చిన అధ్యయన వివరాల ప్రకారం… 2050 నాటికి ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో ప్రధానంగా తినే అన్నం వల్ల,క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వీటిలో భారత్,చైనా, బంగ్లాదేశ్, నేపాల్, వియత్నం, థాయిలాండ్,ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు,ముందు వరుసలో ఉన్నాయి.ఈ పరిశోధన అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Cancer : ప్రతిరోజు మీరు లొట్టలేసుకొని తినే… అన్నంతో ఎంత ప్రమాదమో తెలుసా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు…?
ఆజా సమాచారం ప్రకారం వాతావరణం లో జరిగే మార్పులు వల్ల నేలలోని మూలకాలు మారిపోతున్నాయి ముఖ్యంగా ఆత్సైనిక్ అనే విష పదార్థం స్థాయి పెరుగుతుంది అంటున్నారు అధ్యయనంలో దీనిని వెల్లడించారు. ఆర్సెనిక్ అన్నంలోకి చాలా సులభంగా చేరుతుంది. మట్టిలో ఉండే ఆర్సెనిక్, సాగునీటిలో ఉన్న ఆర్సేనిక్ వలన వరి ధాన్యంలో ఇది ఎక్కువగా నిల్వ ఉంటుంది.వన్డే సమయంలో ఉపయోగించే నీటిలో ఆర్సేనిక్ ఉంటే అది కూడా అన్నంలోకి చేరే అవకాశం ఉంటుంది. శరీరంలో ఆర్సినిక్ చేరితే,ఇది ఊపిరితిత్తులు, మూత్రాశయం, చర్మం లాంటి అవయవాలలో క్యాన్సర్ ఏర్పడే అవకాశం పెరుగుతుంది.ఇది మాత్రమే కాకుండా,గుండె సంబంధిత వ్యాధులు, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ముప్పు కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఈ సమస్యకు పరిష్కారం : ఈ సమస్యను పరిష్కరించాలంటే.. ముందుగా మట్టి నీటి నాణ్యత పై కఠిన నియంత్రణ అవసరం. అలాగే వరి సాగు విధానాలలో మార్పులు తీసుకురావాలి. ప్రాంతాల వారిగా పర్యావరణ పరిరక్షణ శుద్ధి విధానాలు పాటిస్తే దీన్ని నియంత్రించవచ్చు. వర్షపు నీటి వాడకం,పదార్థాల శుద్ధి, ఆరోగ్యదాయక వంట, నీటి వినియోగం,లాంటి అంశాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలి. మన జీవితంలో విడదీయరాని భాగం. అయితే, మారుతున్న వాతావరణం అన్నంపై చూపే ప్రభావం,మన ఆరోగ్యాన్ని ప్రశ్నార్ధకంగా చేస్తుంది.కాబట్టి, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, అన్నం పండించడం,అంటే వరిని పండించడంలో,శుద్ధి చేయడంలో వాడటంలో మార్పులు తీసుకు రావాలి అంటున్నారు నిపుణులు.
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
This website uses cookies.