
Whiskey : మందుబాబులు మీకు ఒక చిన్న టెస్ట్... విస్కీ లో ఎన్ని నీళ్లు కలుపుకోవాలో తెలుసా..?
Whiskey : మనదేశం మొత్తంలో విస్కీ తాగేవారు ఎక్కువసంఖ్యలో ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఈమధ్య తాగే అలవాటు ఉంటుంది. ప్రతి ఆల్కహాల్ కొనుగోలులో ఒక పద్ధతి అంటూ ఉంటుంది. కొందరు నీరు లేదా సోడాతో తాగితే మరికొందరు ఐసు తోవిస్కీ తాగుతారు. విస్కీలో ప్రతి ఒక్కరూ తనకు నచ్చినంత నీర కలుపుకొని తాగుతుంటారు. కానీ విస్కీలో 99.90 శాతంఎంత నీరు కలిపితే మంచి రుచిని ఇస్తుందో ఎవరికీ తెలియదు. శాస్త్రవేత్తల ఆలోచన ప్రకారం. విస్కీ రుచిని సంరక్షించడానికి ఎన్ని నీళ్లు కలపాలో మీకు తెలుసా.ఈ ప్రశ్నల జవాబు కోసం ఒక పరిశోధన జరిగింది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, మీచి గాన్ స్టేట్ యూనివర్సిటీ ఒరేయ్ గన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఆహార శాస్త్రవేత్తలు 2023 పరిశోధనలు చేశారు. ఈ బృందం నీరు,విస్కీ వివిధ నిష్పత్తులపై ఎన్నో పరిశోధనలు చేశారు..
అత్యంత అనుభవం గల శాస్త్రవేత్తలు విస్కీ పై ఎన్నో పరిశోధనలు చేయగా…100 శాతం విస్కీ 90 శాతం విస్కీని10 శాతం నీరు 80 శాతంవిస్కీని 20 శాతం నీటిని,70 శాతం విస్కీని 30 శాతం నీరుతో60 శాతం విస్కీ40 శాతం నీరు50 శాతం విస్కీ 50 శాతం నీటితోఎన్నో పరిశోధనలు చేశారు.80 శాతం విస్కీ 20 శాతం నీళ్లు కలపడం వలన మంచి రుచిని ఇస్తుంది. అని శాస్త్రవేత్తలు చెప్పారు.విస్కీ అసలు రుచి మారే అవకాశం లేదు. ఈ పరిశోధన తరువాత ఇది బెస్ట్ మిక్సింగ్ అని చెప్పారు.నీటిలో బాగా కలపని నాన్ హైడ్రోఫిలిక్ అణువులు తొలగించబడ్డాయి. దీనివలన మంచి రుచిని ఇస్తుంది అని తెలిపారు..
ఈ పరిశోధన ప్రకారం 20 శాతం కంటే ఎక్కువ నీరు విస్కీ రుచిని తగ్గిస్తుంది. 90 శాతం, 10శాతం నీరుకలపటం మంచిది కాదని చెబుతున్నారు. ఈ పరిశోధన ప్రకారం డబల్ పెగ్ అంటే 60ml విస్కీ కి 12ml ఎక్కువ నీళ్లు కలపకూడదు అని చెప్పారు. శాస్త్రవేత్తల ప్రకారం 12ml నీరు, విస్కీకలిపితే రుచి ఉంటుంది. ఎక్కువ నీళ్లు కలపటం వలన విస్కీ పలచగా, రుచి తక్కువగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇది దాని సహజ రుచిని పాడు చేస్తుంది..
Donald Trump : అమెరికా United States of America అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన ఆర్థిక విధానాలకు ఆ…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి కారణం ఆయన కొత్త సినిమా కాదు…
Raghurama Krishnam Raju : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన శైలిలో ప్రకంపనలు సృష్టించే ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'నెయ్యి' రాజకీయం ముదిరి పాకాన పడింది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం…
PhonePe : డిజిటల్ పేమెంట్స్ రంగంలో ముందంజలో ఉన్న PhonePe మరో వినూత్న ఫీచర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ను…
Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జనసేన పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా…
KCR Big decision : తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో వేడెక్కుతుంటాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, నిన్నటి మున్సిపల్…
Naa Anveshana : సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మన 'నా అన్వేషణ' అన్వేష్కు మెటా కంపెనీ గట్టి…
Aadhaar Card : నేటి డిజిటల్ యుగంలో ఆధార్ కార్డు ప్రతి భారతీయుడి జీవితంలో కీలక పత్రంగా మారింది. పిల్లల…
Success Story of Bihar Farmer వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నారు నేటి తరం రైతులు. సంప్రదాయ…
Revanth Reddy : తెలంగాణలో Telangana రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం Congress government మరో సంచలన నిర్ణయానికి…
Husband Wife : ఏపీలోని గుంటూరు జిల్లాలో అత్యంత విషాదకరమైన, విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. కేవలం టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు…
This website uses cookies.