
Kidney Stones : ఈ విటమిన్ లోపం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు వస్తాయంట తెలుసా... రాకూడదంటే ఇవి తింనండి...!
Kidney Stones : ప్రస్తుత కాలంలో మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వలన ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాము. వాటిలో ఒకటి కిడ్నీలో రాళ్లు. అయితే నడుము, కీలు లో నొప్పి మరియు వెన్నునొప్పి నడిచేటప్పుడు లేకుంటే ఈత కొట్టేటప్పుడు ఎక్కువగా నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. అయితే మూత్రం సాఫీగా రాకుండా ఏదైనా అడ్డుకుంటుందా. అయితే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. ఇది కిడ్నీలో రాళ్లకు సంకేతం కావచ్చు అని అంటున్నారు. అయితే కిడ్నీలో రాళ్లు పెరగటం మొదలైనప్పుడు చాలా మందిలో నడుము నొప్పి అనేది కనిపిస్తుంది. అలాగే మూత్రవిసర్జనలో కూడా ప్రత్యేకించి ఎలాంటి సమస్య అనేది ఉండదు. అలాగే వెన్ను నొప్పి వచ్చిన ఎంతో మంది దాన్ని అర్థరైటిస్ నొప్పిగా భావించి తేలిగ్గా తీసుకుంటారు. అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లుమీరు గుర్తించినప్పుడు చికిత్స తో పాటుగా కొన్ని సందర్భాలలో మందులు వలన కూడా నయం చేయవచ్చు. ప్రస్తుత కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య అనేది ఎక్కువ అవుతున్నాయి.
దీనికి కారణం జంక్ ఫుడ్, ఆల్కహాల్ మరియు ప్రోటీన్ లేక కాల్షియం అధికంగా తీసుకోవడం వల్ల మరియు ఈ లక్షణాలను అర్థం చేసుకోకపోవడం దీనికి ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే మీ ఆహారంలో ఎక్కువగా విటమిన్లు లేకపోవడం వలన రాళ్లు అనేవి ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది కిడ్నీలోని రాళ్లతో ఇబ్బంది పడుతున్నారు. అయితే జంక్ ఫుడ్, ఆల్కహాల్ క్యాల్షియం అధికంగా తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు అనేవి వస్తాయి. అంతేకాక విటమిన్లు లేకపోవడం వలన కూడా రాళ్లు అనేది వస్తాయి అని నిపుణులు అంటున్నారు.మూత్రపిండంలో రాళ్ల ను తగ్గించడానికి ఈ విటమిన్ బి-6 లోపం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విటమిన్ లోపాన్ని కేవలం కొన్ని ఆహారాలతోనే నయం చేయవచ్చు. ఈ ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లను తగ్గించవచ్చు అని పోషకాహార నిపుణులు అంటున్నారు.
Kidney Stones : ఈ విటమిన్ లోపం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు వస్తాయంట తెలుసా… రాకూడదంటే ఇవి తింనండి…!
వాళ్ళ అభిప్రాయ ప్రకారం అరటిపండులో విటమిన్ b6 అనేది తగిన మోతాదులో ఉంటుంది. కావున కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలి అంటే. ప్రతిరోజు అరటిపండు తినాలి అని నిపుణులు అంటున్నారు. అలాగే సిఫుడ్ లేక చాపల విటమిన్ b6 మంచి వనరులు అని చెప్పొచ్చు. మీరు ప్రతి రోజు ఆహారంలో చేపలను తీసుకోవడం వలన శరీరంలో విటమిన్ b6 స్థాయి అనేది ఎంతగానో పెరుగుతుంది. అలాగే కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలి అన్న సాల్మన్ మరియు ట్యూనా చేపలను తినాలి అని నిపుణులు అంటున్నారు. శరీరంలో విటమిన్ b6 లోపం తీర్చడానికి బంగాళ దుంపలను కూడా తినవచ్చు అని అంటున్నారు. దీనిలో విటమిన్ b6, విటమిన్ c, పొటాషియం, కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో అవసరం. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు బంగాళ దుంపలను అధికంగా తినకూడదు అని అంటున్నారు నిపుణులు…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్లోని…
This website uses cookies.