Drink Black Raisin Water : నల్ల ఎండు ద్రాక్ష, చియా సిడ్స్… వీటిని కలిపి నానబెట్టి తీసుకుంటే… దీని లాభాలు చూస్తే అధరహో అనాల్సిందే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Drink Black Raisin Water : నల్ల ఎండు ద్రాక్ష, చియా సిడ్స్… వీటిని కలిపి నానబెట్టి తీసుకుంటే… దీని లాభాలు చూస్తే అధరహో అనాల్సిందే…?

 Authored By ramu | The Telugu News | Updated on :19 June 2025,8:00 am

Drink Black Raisin Water : బరువుతో బాధపడే వారికి ఇది ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ఎంత టైప్ చేసినా అస్సలు తగ్గని శరీరాన్ని ఇట్లే తగ్గించగలదు. అవి చియా విత్తనాలు, నల్ల ఎండు ద్రాక్ష ఈ రెండిటిని కలిపి నానబెట్టి తీసుకుంటే ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ప్రియా విత్తనాలు తింటే ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. నల్ల ఎండు ద్రాక్ష స్వీట్ స్వీట్ తినాలన్న కోరికను తగ్గిస్తుంది. శరీరంలోని కొవ్వుని వేగంగా కరిగించగలదు. నీరు కూడా తగ్గుతుంది. బరువు తగ్గటానికి ఇది సహాయపడుతుంది. చియా విత్తనాలు, నల్ల ఎండు ద్రాక్ష రెండు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.ఇవి రాత్రి నానబెట్టి, మరునాడు ఉదయం ఈ నీటిని ప్రతిరోజు ఉదయం తాగితే,చర్మం ఆరోగ్యంగానూ ప్రకాశవంతంగానూ మెరుస్తుంది. చియా విత్తనాలు, నల్ల ఎండుద్రాక్షల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం….

Drink Black Raisin Water నల్ల ఎండు ద్రాక్ష చియా సిడ్స్ వీటిని కలిపి నానబెట్టి తీసుకుంటే దీని లాభాలు చూస్తే అధరహో అనాల్సిందే

Drink Black Raisin Water : నల్ల ఎండు ద్రాక్ష, చియా సిడ్స్… వీటిని కలిపి నానబెట్టి తీసుకుంటే… దీని లాభాలు చూస్తే అధరహో అనాల్సిందే…?

Drink Black Raisin Water : నల్ల ఎండు ద్రాక్ష , చియ విత్తనాల ప్రయోజనాలు

ఎండు ద్రాక్ష, చియా విత్తనాలు రెంటిని కలిపి తీసుకుంటే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ 2 ని కలిపిన నీటిని తాగితే శరీరానికి లోపల నుంచి పోషణ అందుతుంది. శక్తి లభిస్తుంది. నల్ల ఎం రుద్రాక్షల విత్తనాలు ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నీటిని తాగితే శరీరంలో, హిమోగ్లోబిన్ పెరిగి,రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.చియా విత్తనాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఎండు ద్రాక్ష కూడా జీర్ణక్రియకు సహకరిస్తుంది. ఇవి నానబెట్టిన నీటిని తాగితే మలబద్ధకం, గ్యాస్, అజిర్ వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి.

ఎండు ద్రాక్షాలలో విటమిన్ సి చియా విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు,ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఎండు ద్రాక్ష చేయ విత్తనాలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. పొటాషియం కూడా ఉంటుంది. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.ఈ నీరు గుండెపోటు ప్రమాదం తగ్గించగలదు. రెండిటిలోనూ కాల్షియం,మెగ్నీషియం, పొటాషియం అంటే కణజాల పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు మీ నాన్న పెట్టిన నీటిని తీసుకుంటే ఎముకలు బలోపేతం అవుతాయి. నల్ల ఎండు ద్రాక్ష చియ విత్తనాలు రెండు సహజ చెక్కర్లు కలిగి ఉంటాయి. ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది.శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని తాగితే, రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు.చియా విత్తనాలు ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది.ఎండు ద్రాక్ష స్వీట్స్ తినాలన్న కోరికను తగ్గిస్తుంది. వాటి నీరు కొవ్వును వేగంగా కరిగించగలదు. బరువు తగ్గడానికి కూడా సులువు మార్గం. నల్ల ఎండు ద్రాక్ష,చియ విత్తనాలు రెండు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి నానబెట్టిన నీటిని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే, చర్మం ఆరోగ్యంగాను, ప్రకాశంవంతంగానూ మెరుస్తుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది