Fish : చేపలు ఆహారంలో భాగం చేసుకోవడం వలన చాలా చక్కటి ప్రయోజనాలుంటాయని పెద్దలతో పాటు ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది చేపలు తినడం అలవాటు చేసుకున్నారు. చేపలు తినడం వలన కంటికి మంచి జరగడంతో పాటు ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తున్నారు. అయితే, చేపల వలన ఈ వ్యాధుల బారిన పడే చాన్సెస్ కూడా ఉన్నాయని తేలింది. ఏ వ్యాధులంటే..అతి ఎప్పుడైనా చేటు చేస్తుందన్న సంగతి అందరికీ విదితమే. ఈ విషయం చేపలకూ వర్తిస్తుంది. చేపలను అతిగా తీసుకోవడం వలన శరీరానికి హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.ఎందుకంటే .. చేపలు నీటిలో ఉంటాయి.
కాగా, నీరు ఇటీవల కాలంలో బాగా కలుషితమవుతున్నది. అలా చేపల కడుపులోకి పదరసం, ఇతర రసాయనాలు ఇమిడిపోయి ఉంటాయి. అలా అవి ఉన్న క్రమంలోనే మనం మన కడుపులోకి ఆహార పదార్థంగా పంపిస్తుంటాం. దాంతో ఇంకా ఎక్కువ ఇబ్బందులు తలెత్తొచ్చు. చేపల వలన ముఖ్యంగా మెదడుపైన ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు.మెదడుపైన, మానవుడి నాడీ వ్యవస్థపైనఈ వ్యాధుల బారిన చూపుతాయి. ఈ నేపథ్యంలోనే చేపలను తీసుకునే క్రమంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చేపలు అతిగా తినడం వలన మతి మరుపు వచ్చే అవకాశాలూ ఉన్నాయి.
కావున లిమిట్ గానే చేపలను తీసుకోవాలని వైద్యులు పేర్కొంటున్నారు. చేపలు అతిగా తీసుకోవడం వలన గర్భిణులపైన తీవ్రమైన ప్రభావాలుంటాయని వైద్యులు వివరిస్తున్నారు. గర్భిణులు చేపలు తీసుకుంటే కనుక అది తల్లి, బిడ్డ ఇద్దరిపైనా ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. ఇకపోతే చేపలు తినే ముందర వైద్యులను సంప్రదిస్తే మంచిదని, వారి కున్న స్పెసిషిక్ కండీషన్స్ మేరకు వాటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. చేపలు ఎక్కువగా తినే వారిలో శరీరంలో రకరకాల మార్పులు జరిగి, వారు కేన్సర్ బారిన పడే చాన్సెస్ కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.