fish side effects of eating
Fish : చేపలు ఆహారంలో భాగం చేసుకోవడం వలన చాలా చక్కటి ప్రయోజనాలుంటాయని పెద్దలతో పాటు ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది చేపలు తినడం అలవాటు చేసుకున్నారు. చేపలు తినడం వలన కంటికి మంచి జరగడంతో పాటు ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తున్నారు. అయితే, చేపల వలన ఈ వ్యాధుల బారిన పడే చాన్సెస్ కూడా ఉన్నాయని తేలింది. ఏ వ్యాధులంటే..అతి ఎప్పుడైనా చేటు చేస్తుందన్న సంగతి అందరికీ విదితమే. ఈ విషయం చేపలకూ వర్తిస్తుంది. చేపలను అతిగా తీసుకోవడం వలన శరీరానికి హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.ఎందుకంటే .. చేపలు నీటిలో ఉంటాయి.
కాగా, నీరు ఇటీవల కాలంలో బాగా కలుషితమవుతున్నది. అలా చేపల కడుపులోకి పదరసం, ఇతర రసాయనాలు ఇమిడిపోయి ఉంటాయి. అలా అవి ఉన్న క్రమంలోనే మనం మన కడుపులోకి ఆహార పదార్థంగా పంపిస్తుంటాం. దాంతో ఇంకా ఎక్కువ ఇబ్బందులు తలెత్తొచ్చు. చేపల వలన ముఖ్యంగా మెదడుపైన ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు.మెదడుపైన, మానవుడి నాడీ వ్యవస్థపైనఈ వ్యాధుల బారిన చూపుతాయి. ఈ నేపథ్యంలోనే చేపలను తీసుకునే క్రమంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చేపలు అతిగా తినడం వలన మతి మరుపు వచ్చే అవకాశాలూ ఉన్నాయి.
fish side effects of eating
కావున లిమిట్ గానే చేపలను తీసుకోవాలని వైద్యులు పేర్కొంటున్నారు. చేపలు అతిగా తీసుకోవడం వలన గర్భిణులపైన తీవ్రమైన ప్రభావాలుంటాయని వైద్యులు వివరిస్తున్నారు. గర్భిణులు చేపలు తీసుకుంటే కనుక అది తల్లి, బిడ్డ ఇద్దరిపైనా ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. ఇకపోతే చేపలు తినే ముందర వైద్యులను సంప్రదిస్తే మంచిదని, వారి కున్న స్పెసిషిక్ కండీషన్స్ మేరకు వాటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. చేపలు ఎక్కువగా తినే వారిలో శరీరంలో రకరకాల మార్పులు జరిగి, వారు కేన్సర్ బారిన పడే చాన్సెస్ కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది.
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
Guntur Sp : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో.. సింగయ్య అనే వ్యక్తి…
Today Gold Price : బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఈరోజు జూన్ 23న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…
Black Alkaline : ఇక బ్లాక్ వాటర్ గురించి చెప్పాలంటే అంతా కాదు. దీని ప్రయోజనాలు అమోఘం. ఇటీవల కాలంలో…
Hemoglobin : శరీరానికి సరైన హిమోగ్లోబిన్ లేకపోతే ఆరోగ్యంగా ఉండలేరు. శరీరానికి గుండె ఎంత ముఖ్యమో శరీరంలో ప్రవహించే రక్తం…
This website uses cookies.