
Blood Pressure : లో బిపి ఉంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసా..?
Blood Pressure : లో బిపి ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు.. ఈ బిపి పేషెంట్స్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం..కొందరికి బిపి అమాంతం పెరిగితే మరికొందరికి బీపీ తగ్గిపోతూ ఉంటుంది. దీన్నే లోబిపి అంటారు. మరి దీనికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. లో బీపీ ఉన్న పేషెంట్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నీరసంగా అనిపించడం, టెన్షన్ పడటం, ఏ పని చేయాలనిపించకపోవడం వంటివన్నీ కూడా లో బీబీ సూచనలే.. అనేక కారణాలవల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యతో సతమాతమవుతున్నప్పుడు వెంటనే చెమటలు పడటం, కళ్ళు తిరగడం వంటివి కూడా వస్తూ ఉంటాయి.
అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలు చాలా వరకు తగ్గించుకోవచ్చు. అవేంటంటే.. మహిళల్లో 60/100 ఎంఎంహెచ్జి మగవారిలో 70/110 ఎంఎంహెచ్డీ కంటే తక్కువ ఉంటే లోబీపీ ఉన్నట్లే.. దీనిని కంట్రోల్ చేసుకోవడం కోసం జీవనశైలి ఆహారపు అలవాటులో మార్పులు చేసుకుంటే బీపీని సాధారణ స్థితికి తీసుకురావచ్చు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా కచ్చితంగా ఆహారాన్ని కాస్త సరైన సమయాల్లో తీసుకుంటూ ఉండాలి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. తినాలనిపించకపోయిన కొంచమైనా తినాలి. నీరు తాగుతూ ఉండాలి.
దీనివల్ల శరీరం అలసిపోకుండా ఉంటుంది. పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దానిమ్మ బీట్రూట్ జ్యూస్ మరీ మంచిది. ఈ జ్యూస్ లు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా మారి బీపీ కంట్రోల్ లో ఉంటుంది. కొబ్బరినీళ్లు కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి. వీటి వల్ల లోబీబీ సమస్య తగ్గుతుంది. లోపి ఉన్నవారు సరైన సమయానికి నిద్రపోవాలి. రోజు ఖచ్చితంగా ఎనిమిది గంటలు తగ్గకుండా నిద్రపోవడం వల్ల శరీరం నూతన ఉత్సాహంతో ఉంటుంది..
Woman Farmer Success Story : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…
Gold and silver Price Today 2026 March 7 : బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన…
Karthika Deepam 2 Today 07 March 2026 Episode : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్…
Tears-Sweet : మనకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు తిరిగినా లేదా శారీరకంగా కష్టపడినా చెమట…
Tea : మనలో చాలా మందికి భోజనం పూర్తయ్యాక వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటుగా…
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న…
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'సూపర్ సిక్స్' హామీలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకం అమలుపై అసెంబ్లీ…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్, తన వినియోగదారుల సౌకర్యార్థం ఎన్నో దాగి…
Telangana Farmers : తెలంగాణలోని మొక్కజొన్న రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు…
This website uses cookies.