Categories: HealthNews

Diabetes : షుగర్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త… ఈ ఆహార పదార్థాల తో షుగర్ లెవెల్ కంట్రోల్…!

Advertisement
Advertisement

Diabetes : షుగర్ వ్యాధిగ్రస్తులు ఏదైనా ఆహారం తీసుకోవాలంటే చాలా భయపడిపోతూ ఉంటారు. ఎక్కడ చక్కెర పెరుగుతుందోనని స్వీట్లు, పళ్ళు, మిఠాయిలు మొత్తంగా మానేస్తుంటారు. అన్నం కూడా మానేసి ఓట్టి చపాతీలు తినడానికి రాగి ముద్దలు తింటుంటారు. షుగర్ కంట్రోల్ లో ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. షుగర్ జబ్బు పేరులోని తీపి ఉంది..ఒక్కసారి దీని బారిన పడితే రక్తంలో చక్కర శాతాన్ని అదుపులో ఉంచుకునేందుకు నిత్యం మందులు మింగాలి. తినే ఆహారంలో తీపి లేకుండా త్వరగా అరిగిపోవే ఆహారాలను చేర్చుకోవాలి. వీటికి తోడు శరీరానికి చాలినంత శ్రమను కల్పించాలి. కొన్ని సందేహాలతోనే ఆహారంలో సమానక్ష పద్యాలు పాటించడం మొదలుపెడతారు. అన్నం మానేస్తారు. పాటించాల్సిన అవసరం లేదు.. అన్ని రకాల ఆహారాలను తీసుకుంటూనే ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలను తీసుకుంటే సరిపోతుందని చెబుతారు.

Advertisement

ముఖ్యంగా మనం ఆహారంలో తగ్గించాల్సింది.. ఏంటంటే నూనె వస్తువులు కొవ్వు పదార్థాలు పూర్తిగా తగ్గించండి. తర్వాత అన్నం అనేది క్వాంటి తగ్గించాలి. తర్వాత తీపి వస్తువులు అనేది పూర్తిగా మానేయాలి. స్వీట్స్, తేనె వస్తువులు జామ్స్ అలాంటివన్నీ పూర్తిగా తగ్గించాలి. ఓన్లీ రైస్ పూర్తిగా మానాల్సిన అవసరం లేదు. మనకి రకరకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. అంటే రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం ఇప్పుడు జనరల్ గా మనకు మార్కెట్లో దొరికే వేంటంటే అన్ని పాలిష్ దొరుకుతున్నాయి. కాకుండా పొట్టుతో కూడిన ఆహారము అంటే ఇప్పుడు రైస్ అయితే తినొచ్చు.. రైసే తీసుకోవచ్చు.. కానీ అది పూర్తిగా దొరుకుతుంది. కాబట్టి అట్లా కాకుండా బ్రౌన్ రైస్ అని కొంచెం పొట్టు తక్కువ తీసిన రైస్ తీసుకుంటే రైస్ ఒకటే మనం వాడుకోవచ్చు.

Advertisement

నో ప్రాబ్లం కానీ ఒకవేళ రైస్ తీసుకొని రెండో పూట అంటే నైట్ రాత్రిపూట డిన్నర్ లో మాత్రమే కచ్చితంగా గోధుమలు గాని జొన్నలతో చేసింది గాని మనం తీసుకోవటం మూలాన మనకి అన్ని రకాల పోషకాలు అనేవి వెళ్తాయి.మనం తగ్గించి తీసుకోవాల్సిన పండ్లు ఏంటంటే షుగర్ ఉన్నవాళ్లు అరటిపండు, సపోటా, సీతాఫలం, ద్రాక్ష ఇవి మాత్రము తగ్గించి తీసుకోవాలి. అది షుగర్ లెవెల్స్ చూసుకొని తీసుకోవాలి. ఆహారంలో ఒక రకమైన పండుగ తీసుకోవచ్చు.. షుగర్ పేషెంట్స్ తక్కువ తీసుకోవాలి. ఒకవేళ షుగర్ పేషెంట్రి వర్క్ అయితే ఎక్కువ పని చేయకుండా కూర్చొనుండే పని అయితే గనుక వాళ్ళు తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలి.

Good news for diabetes sugar level control with these foods

అలాగే మెంతులు పొడిని తీసుకోవాలి. తీసుకున్న 15 నుండి 20 నిమిషాల అనంతరం భోజనం చేయాలి. ఇది చక్కర వ్యాధికి వాడే మందుల పరిమాణాన్ని తగ్గిస్తుంది. అలాగే శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి. ప్రతిరోజు కనీసం అరగంట సేపైనా వ్యాయామం చేయాలి. నడవడం , వ్యాయామం ధ్యానం లాంటివి చేస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది…

Advertisement

Recent Posts

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

12 mins ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

1 hour ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

2 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

3 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

4 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

5 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

14 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

15 hours ago

This website uses cookies.