Health Problems : సాధారణంగా ఎక్కువగా నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని చలా మందికి తెలుసు. కానీ.. వాటర్ ఎలా తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి.. ఎందుకు తీసుకోవాలి అని ఇలా చాలానే డౌట్లు ఉంటాయి. చాలా మంది దాహం వేయగానే వెంటనే కూల్ వాటర్ బాటిల్ మొత్తం తాగేస్తారు. వాటర్ ఎక్కువగా తాగానని ఫీల్ అవుతారు. అయితే కూల్ వాటర్ తాగితే అనారోగ్యానికి దారితీస్తుందని తెలియదు. కూల్ వాటర్ వాటర్ తాగితే అప్పటివరకు హాయిగానే అనిపించినా ఇది బాడీని కూల్ చేయలేదు. పైగా ఎన్నో వ్యాధులను ప్రేరేపిస్తుంది. అలాగే చాలా మంది దాహం వేయగానే కూల్ డ్రింక్స్, చల్లని జ్యూస్ లు తాగేస్తుంటారు.
ఇవి కూడా అంత మంచివి కావని నిపుణులు సూచిస్తున్నారు.అయితే సమ్మర్ లో చాలా మంది ఫ్రిజ్ వాటర్ కే ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. కానీ ఈ వాటర్ చాలా ప్రమాదం. కుండలో నీళ్లుగానీ, లేదా సాధారణ ఉష్టోగ్రతలో ఉన్న వాటర్ తీసుకుంటే మంచింది. ఇంకా అవసరమనుకుంటే గోరువెచ్చని వాటర్ తీసుకుంటే మరీ మంచిది. ఎందుకుంటే ఇది కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది. కూల్ వాటర్ తో పొట్టని నింపేస్తే ఆహారం తొందరగా జీర్ణం కాదు. దీంతో మలబద్దకం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. అంతేకాకుండా అధికబరువుకి కారణం అవుతుంది.అలాగే కూల్ వాటర్ ఎక్కువగా తాగితే జీర్ణవ్యవస్థ పాడవుతుంది.
గొంతునొప్పి వంటి ప్రాబ్లంమ్స్ క్రియేట్ చేస్తుంది.అలాగే కూల్ వాటర్ తాగితే తలనొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు బోజన చేసిన వెంటనే వాటర్ తాగేస్తుంటారు. ఇలా చేస్తే ఆహారం జీర్ణమవడంలో సమస్యలు వస్తాయి. అందుకే బోజనం చేసిన అరగంట తర్వాత వాటర్ తాగాలి. అలాగే బోజనం చేసే అరగంట ముందు నీళ్లు తీసుకోవాలి. మొత్తంగా ప్రతిరోజు నాలుగు లీటర్లకు పైగా వాటర్ తీసుకుంటే బాడీ డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. అలాగే శరీరంలోని మలినాలు,టాక్సిన్స్ చెమట రూపంలో బయటకు పంపబడతాయి.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.