
Health Tips about Uttareni mokka upayogalu
Health Tips : జ్వరము, జలుబు, దగ్గు ఇలాంటివి మాత్రమే అనారోగ్య సమస్యలు కాదు.. ఒక్కొక్క సమయంలో ఆకస్మికంగా అనుకోని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. పాము, తేలు లాంటి విషపూరితమైనవి కుట్టినప్పుడు మనకి ప్రాథమిక చికిత్స చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ షాక్ లో మనం హైరాన పడుతూ ఉంటాం. కాబట్టి అరచేతిలో వెన్న ముద్ద పెట్టుకొని నెయ్యి కోసమేతికినట్లుగా మన చుట్టూ పెరుగుతున్న మొక్కని మనం గమనించలేకపోతున్నాం. గుర్తించలేకపోతున్నాం. పల్లెల్లో కావచ్చు.. పట్నంలో కావచ్చు.. పిచ్చి మొక్కలతో కలిపి కావచ్చు రోడ్ల పక్కన కావచ్చు. ఆ మొక్క ఎక్కడ ఒక చోట కనిపిస్తూనే ఉంటుంది.
Health Tips about Uttareni mokka upayogalu
అసలు మన పెరట్లోనే కనిపించొచ్చు కానీ మన గమనించలేకపోతున్నాం. అసలు ఆ మొక్క ఏంటి.? ఆ మొక్క వలన ప్రమాదాలకి ప్రధమ చికిత్స దొరుకుతుందా? ఇలాంటివి మనం గుర్తించలేని ఒక మొక్క గురించి చెప్పుకున్నాదాం.. ఆ మొక్క ఏదో కాదు అదే ఉత్తరేణి మొక్క. ఈ ఉత్తరేణి మొక్క దాని అద్భుతమైన గుణాలు గురించి ఎంత చెప్పినా తక్కువే ఉత్తరేణి మొక్కకి గురించి చూద్దాం. ఉత్తరేణి ఆకులను తీసిన కషాయం కిడ్నీలని శుభ్రం చేస్తుంది. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఉత్తరేణి మరిగించి చల్లారాక ఆ కాషాయాన్ని తీసుకుంటే కిడ్నీకి సంబంధించిన సమస్యలు తగ్గుముఖపడతాయి. ఇక మూత్రం సాఫీగా నడుస్తుంది. ఉత్తరేణి రసంతో చర్మంపై ఉప్పు, గజ్జి, కుష్టు ఇలాంటి వాటిని కూడా నివారించుకోవచ్చు.
దాన్ని గెంజిగా గనక కాల్చుకొని తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది తిరుగుతూ ఉంటారు. మొదట్లో చెప్పుకున్నట్టు తేలు, పాము, జర్రి ఇలాంటివి ఏమైనా విషపూరితమైన వి గనక కరిస్తే ఆ ఉత్తరేణితో పోతుంది. బయటకి చెప్పుకొని లేరు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. మరి అలాంటివారికి ఈ ఉత్తరేణి మొక్క చాలా ఉపయోగపడుతుంది. ఈ ఉత్తరేణి ఆకుల్ని తమలపాకులో పెట్టి తింటే కనుక పైల్స్ నుంచి కలిగే మంట బాధ వాటి నుంచి ఉపశమనం పొందొచ్చు. అధిక బరువుతో బాధపడే వాళ్ళు ఈ ఉత్తరేణి నుండి తగ్గించే ప్రయత్నం చేసుకోవచ్చు.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పదార్థాలను కూడా కరిగించే గుణాలు ఈ ఉత్తరేణి మొక్కలో ఉంటాయి. ఈ ఆకుల రసాన్ని నువ్వుల నూనె వేసిన తర్వాత బాగా మరిగించాలి. ఆ తర్వాత రసాన్ని పొట్ట భాగంలో కొవ్వు ఉన్నచోట అప్లై చేస్తుంటే క్రమంగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఉత్తరేణి విత్తనాలని పౌడర్ మాదిరిగా తయారు చేసుకోవాలి. ఆ పౌడర్ని ఉప్పుతో కలిపి ఉంచుకోవాలి. ఉదయం లేవగానే ఈ పౌడర్ తో పళ్ళు తోముకోవడం ద్వారా పళ్లకు సంబంధించిన ఏ సమస్య అయినా తొందరగా తగ్గిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. పంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏవి కూడా దరికి రావు.. పళ్ళు కూడా తెల్లగా మారుతాయి. ఇక గాయాలను కూడా వెంటనే మానిపోయేలా చేయడంలో ఈ మొక్క ఉపయోగపడుతుంది.
Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…
MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…
Pension : ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
Ration Card : దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)ను మరింత…
Pooris : భారతీయుల అల్పాహారాల్లో పూరీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆలుగడ్డ కూరతో వేడి వేడి పూరీలు తింటే వచ్చే…
Habits : ప్రస్తుతం వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఉద్యోగ ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు…
Tea : భారతీయుల దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీతో రోజు…
Peddi Pre-Release Event : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం…
Ponnam Prabhakar : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత Pawan Kalyan హైదరాబాద్లో…
This website uses cookies.